అమరావతి: గత ప్రభుత్వ హయాంలో అయిదేళ్ల కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారిందంటూ వార్తలు వచ్చాయి. జీతాలకు కూడా తడుముకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటూ విమర్శలు వెలువడ్డాయి. పెట్టుబడుల పేరుతో గత ప్రభుత్వం చేపట్టిన విదేశీ ప్రయాణాలు, జల వనరుల వంటి వివిధ శాఖల్లో అంచనాలకు మించి చేసిన ఖర్చు దీనికి కారణమనే ఆరోపణలు ఉన్నాయి. కొత్త
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EONS09
వైఎస్ జగన్ స్ఫూర్తి: భావి ఆంధ్ర నిర్మాణానికి జీతం తీసుకోకుండా ఉద్యోగం: వంశధార ఎస్ఈ సంచలన నిర్ణయం
Related Posts:
మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయాలని సీఎం కేసీఆర్ను కోరిన మహారాష్ట్ర రైతులు..?మహారాష్ట్రా అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పోటి చేయనుందా...? ఎన్నికల చర్చల్లో భాగంగానే మమ్మల్ని తెలంగాణలో కలపండి అంటూ ఆందోళన చేస్తున్న మహారాష్ట్ర… Read More
కోడెలను కాపాడుకోకపోగా.. విమర్శలా? ఓ వైపు కుటుంబం, మరోవైపు చంద్రబాబు.. మానసిక వేదనతోనే...అమరావతి : కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు చంద్రబాబే కారణమన్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. చంద్రబాబు దూరం పెట్టడంతోనే మానసిక క్షోభకు గురై కోడెల ఆత్మహత్య చే… Read More
టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి అరెస్ట్ వారెంట్? నోటి దురుసు ఫలితమేనా?గుంటూరు: తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష ఉప నేత, మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడి అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆయనను అరెస్టు … Read More
పడవ ప్రమాదం: 26కు చేరిన మృతుల సంఖ్య, మృతుల వివరాలివే..తూర్పుగోదావరి: జిల్లాలోని దేవీపట్నం మండలం కచ్చులూరు ప్రాంతంలో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 26కు చేరింది. మంగళవారం ఉదయం 14 మృతదేహాలన… Read More
డీకే దెబ్బకు లేడీ ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాళ్కర్ కు నోటీసులు, 317 బ్యాంక్ అకౌంట్లు, బినామి !న్యూఢిల్లీ: మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టు అయిన కర్ణాటక మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ లేడీ ఎమ్మెల్యే లక్ష్మీ హెబ… Read More
0 comments:
Post a Comment