Sunday, June 2, 2019

వైఎస్ జగన్ స్ఫూర్తి: భావి ఆంధ్ర నిర్మాణానికి జీతం తీసుకోకుండా ఉద్యోగం: వంశధార ఎస్ఈ సంచలన నిర్ణయం

అమరావతి: గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో అయిదేళ్ల కాలంలో రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారిందంటూ వార్త‌లు వ‌చ్చాయి. జీతాలకు కూడా తడుముకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చిందంటూ విమ‌ర్శ‌లు వెలువ‌డ్డాయి. పెట్టుబ‌డుల పేరుతో గ‌త ప్ర‌భుత్వం చేపట్టిన విదేశీ ప్ర‌యాణాలు, జ‌ల వ‌న‌రుల వంటి వివిధ శాఖ‌ల్లో అంచ‌నాల‌కు మించి చేసిన ఖ‌ర్చు దీనికి కార‌ణ‌మ‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కొత్త

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EONS09

Related Posts:

0 comments:

Post a Comment