ఏపీలో ఎన్నికల ప్రచారంలో బీజేపీ ముఖ్యంగా చంద్రబాబుని టార్గెట్ చేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక బీజేపీ జాతీయ నాయకులు సైతం చంద్రబాబు పై నిప్పులు చెరుగుతున్నారు. మొన్నటికి మొన్న మోడీ చంద్రబాబు టార్గెట్ గా పోలవరం చంద్రబాబుకు ఏటీఎం అని సంచలన వ్యాఖ్యలు చేస్తే , తాజాగా బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా చంద్రబాబుకు ఎన్డీయే ద్వారాలు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UvLNPB
చంద్రబాబుకు ఎన్డీయే ద్వారాలు శాశ్వతంగా మూసేశాం .. అమిత్ షా సంచలనం
Related Posts:
బరిలో దిగిన కాంగ్రెస్: ప్రియాంకా గాంధీ మౌనపోరాటం: ఇండియా గేట్ వద్ద.. !న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా కొద్దిరోజులుగా దేశ రాజధానిలో కొనసాగుతున్న నిరసన ప్రదర్శనలకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) మద్దతు ప్రకట… Read More
విభజించాలనుకునే దుష్టశక్తుల ఎత్తులు పారవు: నిరసనలపై ప్రధాని నరేంద్ర మోడీన్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ మేరకు ప్రధాని ట్విట్టర్ వేదికగ… Read More
నిర్భయ దోషులను ఉరితీస్తా.. అమిత్ షాకు లేడీ షూటర్ నెత్తుటి లేఖ‘‘సార్.. నిర్భయ కేసులో దోషులుగా తేలిన నలుగురు నీచుల్ని ఉరితీసే బాధ్యత నాకు అప్పగించండి..'' అంటూ ప్రముఖ షూటర్ వర్తికా సింగ్ తన రక్తంతో కేంద్ర హోం మంత్ర… Read More
పుకార్లు నమ్మకండి.. చొరబడలేదు.. వాళ్లను తరిమేశామంతే..: ఢిల్లీ పోలీసులుదేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న‘ముస్లిం విద్యార్థులపై పోలీసుల కాల్పులు‘ వ్యవహారంపై ఢిల్లీ పోలీసులు ఘాటుగా స్పందించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ … Read More
పౌరసత్వ చట్టం వల్ల ఉపయోగం ఉందా?: సుప్రీంలో కమల్ హాసన్ పిటీషన్..!న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ అంటే ఒంటికాలి మీద లేచే బహుభాషా నటుడు కమల్ హాసన్.. దేశ అత్యున్నత న్యాయస్థానం తలుపు తట్టారు. దేశవ్యాప్తంగా అమలు చేయడానికి… Read More
0 comments:
Post a Comment