తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు దగ్గర పడుతుంటే ప్రస్తుత రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా జగన్, కెసిఆర్, మోడీ టార్గెట్ గా టిడిపి నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. వారు ముగ్గురు ఒకటే అంటూ ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2K6B7mt
Friday, April 5, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment