ఢిల్లీ : ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మూడేళ్ల కిందట జరిగిన యాసిడ్ దాడి కేసులో భార్యాభర్తలకు 11 ఏళ్ల జైలుశిక్ష ఖరారు చేస్తూ తీర్పు చెప్పింది. అంతేకాదు బాధితురాలికి చెరో లక్ష రూపాయలు జరిమానా చెల్లించాలంటూ ఆదేశించింది. కోర్టు తీర్పుతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 23 సంవత్సరాల రాధే అనే యువకుడికి అనిత
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LGcE7L
Thursday, July 25, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment