ఢిల్లీ : ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మూడేళ్ల కిందట జరిగిన యాసిడ్ దాడి కేసులో భార్యాభర్తలకు 11 ఏళ్ల జైలుశిక్ష ఖరారు చేస్తూ తీర్పు చెప్పింది. అంతేకాదు బాధితురాలికి చెరో లక్ష రూపాయలు జరిమానా చెల్లించాలంటూ ఆదేశించింది. కోర్టు తీర్పుతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 23 సంవత్సరాల రాధే అనే యువకుడికి అనిత
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LGcE7L
భార్యాభర్తలకు షాక్.. యాసిడ్ దాడి కేసు.. సంచలన తీర్పు..!
Related Posts:
Huzurabad: రాష్ట్రంలో మరో నిరుద్యోగి ఆత్మహత్య-నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసి చూసి...తెలంగాణలో నిరుద్యోగుల చావులు కలకలం రేపుతున్నాయి. తాజాగా మరో నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసి చూసి ఆత్మ… Read More
ముంచుకొస్తున్న కరోనా థర్డ్ వేవ్ ముప్పు .. ఏపీ ఆస్పత్రుల్లో పెరుగుతున్న చేరికలు, తెలంగాణాలోనూ తస్మాత్ జాగ్రత్తఆగస్టు నెల రానే వచ్చింది. కరోనా థర్డ్ వేవ్ ఆగస్టు నెలలో ప్రారంభమై సెప్టెంబర్ లో పీక్స్ కు చేరుతుంది అన్న నిపుణుల అంచనా నిజమవుతుందా అన్న ఆందోళన ప్రస్తు… Read More
అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు అక్కడికక్కడే మృతి...అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-బొలెరో ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. గుత్తి సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం… Read More
జగన్ దెబ్బకు దెబ్బ- ఏబీవీ డిస్మిస్: వైసీపీ 23 మంది జంపింగ్-నంద్యాల బైపోల్..!!ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సీనియర్ ఐపీఎస్..చంద్రబాబు హయాంలో నిఘా చీఫ్ గా పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావును డిస్మిస్ చేయాలని రాష్ట్ర ప్రభ… Read More
రఘురామ ఫిర్యాదు-కదిలిన కేంద్రం-జగన్ సర్కార్ కు భారీ ఝలక్గత కొన్నేళ్లుగా అప్పులతో నడుస్తున్న ఏపీ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం భారీ పిడుగు వేసింది. ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలు కోసం కూడా రుణాలపైనే ఆధారపడుతున్న… Read More
0 comments:
Post a Comment