హైదరాబాద్ : రాష్ట్రంలో అన్ని ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఇక గులాబీ దళపతి ఫోకస్ బల్దియా పడింది. అయితే జీహెచ్ఎంసీ కాల పరిమితి 2021 వరకు ఉంది. కానీ అసెంబ్లీ మాదిరిగానే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో ఉన్నారు. అసెంబ్లీలో అదరించినట్టుగానే బల్దియాలోనూ తమవైపే ప్రజలు మొగ్గుచూపుతారని టీఆర్ఎస్ బాస్ భావిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన టీఆర్ఎస్ సభ్యత్వ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30RUeo3
Thursday, July 25, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment