హైదరాబాద్ : రాష్ట్రంలో అన్ని ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఇక గులాబీ దళపతి ఫోకస్ బల్దియా పడింది. అయితే జీహెచ్ఎంసీ కాల పరిమితి 2021 వరకు ఉంది. కానీ అసెంబ్లీ మాదిరిగానే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో ఉన్నారు. అసెంబ్లీలో అదరించినట్టుగానే బల్దియాలోనూ తమవైపే ప్రజలు మొగ్గుచూపుతారని టీఆర్ఎస్ బాస్ భావిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన టీఆర్ఎస్ సభ్యత్వ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30RUeo3
బల్దియా నగారా మోగనుందా..? గులాబీ దళపతి మదిలో ఏముంది ?
Related Posts:
శివరాజ్ సింగ్ చౌహాన్ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్..సింధియా వర్గంకు ప్రాధాన్యతమధ్యప్రదేశ్లో కొత్త కేబినెట్ కొలువు తీరనుంది. ఇందుకు మంగళవారం ముహూర్తం ఫిక్స్ చేయడం జరిగింది. బీజేపీ అగ్రనాయకత్వం నుంచి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్… Read More
హైదరాబాద్, విజయవాడ నగరాల మధ్య హైస్పీడ్ రైలు ...అభివృద్ధే లక్ష్యం : మంత్రి కేటీఆర్తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ విజయవాడ హైదరాబాద్ హై స్పీడ్ ట్రైన్ కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. తెలుగురాష్ట్రాల మధ్య హైస్పీడ్ రైలు అవసరం ఉందని ఆయన… Read More
టాలీవుడ్ హీరోలు తగ్గట్లేదుగా ..కరోనా వ్యాప్తిపై మహేష్ బాబు .. పదోతరగతి పరీక్షల రద్దుపై మంచు విష్ణుతెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ కి దగ్గరగా ఉన్న సినీ ప్రముఖులు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. పదోతరగతి బోర్డు పరీక్షలు అవసరమా అంటూ మంచు మనోజ్ వ్యాఖ్యలు చ… Read More
ఈ పేద తల్లిదండ్రుల దు:ఖం ఆపేదెవరు... సర్కార్ దవాఖానా ఎంత పనిచేసింది..వాళ్లు నిరుపేదలు.. చేతిలో డబ్బు లేదు... ఏడాదిన్నర కొడుకు హఠాత్తుగా జబ్బు పడ్డాడు. సర్కార్ ఆస్పత్రి తప్ప మరో దిక్కు లేదు. కొడుకును భుజాన వేసుకుని ఇద్దర… Read More
బీజేపీకే మద్దతు! కాంగ్రెస్ తప్పిదాల వల్లే సమస్యలు: మాయావతి సంచలన వ్యాఖ్యలున్యూఢిల్లీ: చైనా సరిహద్దు వివాదం అంశంలో తాము భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఉంటామని బహుజన్ సమాజ్వాదీ పార్టీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. ఈ విషయంల… Read More
0 comments:
Post a Comment