న్యూఢిల్లీ: భారత్లో పాకిస్థాన్ ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. పండగలను లక్ష్యంగా చేసుకుని భారీ పేలుళ్లకు ప్రణాళికలు రచించిన పాక్ ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్లోని ఐఎస్ఐలో శిక్షణ పొందిన ఇద్దరు ఉగ్రవాదులు సహా మొత్తం ఆరుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. నిఘా సంస్థలు ఇచ్చిన సమాచారం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kgJexb
దేశ రాజధానిలో భారీ పేలుళ్లకు పాక్ కుట్రలు: ఆరుగురు ఉగ్రవాదుల అరెస్ట్
Related Posts:
టీటీడీ ఛైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి కొనసాగింపు: ఏపీ సర్కారు ఉత్తర్వులుఅమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఛైర్మన్గా మరోసారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్ర… Read More
IDBI బ్యాంకులో ఉద్యోగాల జాతర: ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్: అర్హతలు ఇవే..!!బ్యాంకులో ఉద్యోగం చేయాలని ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) పలు పోస్టుల భర్తీకి నోటిఫిక… Read More
మళ్లీ రగిలిన అమరావతి: బైక్ ర్యాలీల హోరు.. అరెస్టుల జోరుఅమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన తరువాత అమరావతి ప్రాంతంలో మొదలైన నిరసనలు, ఆందోళనలు.. మళ… Read More
CJI NV Ramana: థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్: పోలీస్ స్టేషన్లు, జైళ్ల వద్ద అలాంటి హోర్డింగులున్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో మానవ హక్కుల ఉల్లంఘన, అణచివేత కొనసాగుతోందంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆందోళన వ్యక… Read More
ఆడియో వైరల్: సీఐకు జెడ్పీ చైర్ పర్సన్ భర్త బెదిరింపులు.. ఆ ఎస్సై గురించే..పోలీసులను నేతలు బెదిరించడం పరిపాటే అయ్యింది. ఏదో వంకతో థ్రెట్ చేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మాత్రం ఆడియో/ వీడియోలు బయటకు వస్తున్నాయి. గద్వాల్ స… Read More
0 comments:
Post a Comment