తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. థర్డ్ వేవ్ అంటున్నారు తప్ప క్లారిటీ లేదు. ఇటు వైరల్ ఫీవర్స్, డెంగ్యూ ఎఫెక్ట్ ఎక్కువగానే ఉంటుంది. మరోవైపు మంత్రి బొత్స సత్యనారాయణకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. గత వారం రోజులుగా ఆయన హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మూడు రోజుల ముందు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kgJiNr
ఏపీ మంత్రి బొత్సకు కరోనా పాజిటివ్.. అపోలోలో చికిత్స
Related Posts:
సుజానాకు ఊరట : రెండురోజుల్లో విచారించాలని, వేధించొద్దని సీబీఐకి హైకోర్టు స్పష్టీకరణహైదరాబాద్ : ఆంధ్రాబ్యాంకు మోసానికి సంబంధించిన కేసులో కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి కాస్త ఊరట కలిగింది. సీబీఐ జారీచేసిన నోటీసులపై తెలంగాణ హైకోర్టు మ… Read More
ఆగష్టు 15 న పుట్టిన మానవ మృగం .. బాలికల జీవితాలు చిదిమేసిన శ్రీనివాసరెడ్డిహజీపూర్ లో బాలికల జీవితాలను ఛిద్రం చేసిన సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు రాచకొండ కమీషనరేట్ సీపీ మహేష్ భగవత… Read More
ఏపీ సీఎం జగనేనట, ముహూర్తం, సమయం కూడా ఫిక్స్ : సోషల్ మీడియాలో జ్యోతిష్య లేఖహైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పోలింగ్ శాతం పెరిగినందున ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఒకడుగు మ… Read More
జంప్ జిలానీలకు హైకోర్టు షాక్ .. విలీన ఉత్తర్వులు రద్దు చేసే అధికారం కోర్టుకుందని వ్యాఖ్యతెలంగాణలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ ఊహించని విధంగా దెబ్బ తింది. కాంగ్రెస్ పార్టీలోని సీనియర… Read More
58 నుంచి 60 అడుగులు, త్వరలో పేరు నిర్ణయిస్తాం : కర్రపూజతో ఖైరతాబాద్ గణేశుడికి అంకురార్పణహైదరాబాద్ : వినాయక చవితి అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ఖైరతాబాద్ బొజ్జ గణపయ్య. ప్రతి ఏటా విభిన్న రూపాల్లో భక్తులకు దర్శనమిస్తుంటాడు. ఈసారి వినాయక చవితి … Read More
0 comments:
Post a Comment