తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. థర్డ్ వేవ్ అంటున్నారు తప్ప క్లారిటీ లేదు. ఇటు వైరల్ ఫీవర్స్, డెంగ్యూ ఎఫెక్ట్ ఎక్కువగానే ఉంటుంది. మరోవైపు మంత్రి బొత్స సత్యనారాయణకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. గత వారం రోజులుగా ఆయన హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మూడు రోజుల ముందు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kgJiNr
ఏపీ మంత్రి బొత్సకు కరోనా పాజిటివ్.. అపోలోలో చికిత్స
Related Posts:
సంతానం మిగిల్చిన ఏకాంతం..! ముగిసినట్టేనా కోడెల రాజకీయ ప్రస్థానం..??అమరావతి/హైదరాబాద్ : ఆకాశం నుండి అదఃపాతాళానికి పడిపోవడం అంటే ఇదే. రాజకీయాల్లో కొంత సమయం వరకు విరామం వస్తుంది. కాని శాపగ్రస్థ నేతలకు మాత్రం జీవితకాల విర… Read More
రక్షణ రంగానికి నిధుల వరద... ఎంతో తెలుసా...?పాకిస్థాన్ వంటి పొరుగు దేశాలతో పాటు ఉగ్ర వాదుల నుంచి ముంపు పొంచివుండటంతో దేశ రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్రం ప్రభుత్వం నిర్ణయించింది. ఇ… Read More
బడ్జెట్ ఏపి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేదు : చంద్రబాబు నాయుడుకేంద్ర బడ్జెట్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేదని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బడ్జెట్లో విభజన హామీలకు తూట్లు పొడిచిందని ఆయన విమర్శించారు… Read More
గుజరాత్ కాంగ్రెస్కు షాక్ : ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా, ఏ పార్టీలో చేరతారంటే..!!అహ్మదాబాద్ : గుజరాత్ కాంగ్రెస్లో రాజ్యసభ పోలింగ్ అగ్గిరాజేసింది. తిరుగుబాటు నేతలు అల్పేశ్ ఠాకూర్, జాలా కాంగ్రెస్ పార్టీకి హ్యాండిచ్చారు. ఓటేశాక తాము … Read More
నిర్మలమ్మ మోడీ చేతిలో కీలు బొమ్మ.. దక్షిణాదికి మొండిచెయ్యే : రేవంత్ రెడ్డిహైదరాబాద్ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తిస్థాయి బడ్జెట్పై పెదవి విరిచారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. కేంద్ర బడ్జెట్లో దక్షిణాద… Read More
0 comments:
Post a Comment