Tuesday, September 14, 2021

ఏపీ మంత్రి బొత్సకు కరోనా పాజిటివ్.. అపోలోలో చికిత్స

తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. థర్డ్ వేవ్ అంటున్నారు తప్ప క్లారిటీ లేదు. ఇటు వైరల్ ఫీవర్స్, డెంగ్యూ ఎఫెక్ట్ ఎక్కువగానే ఉంటుంది. మరోవైపు మంత్రి బొత్స సత్యనారాయణకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గత వారం రోజులుగా ఆయన హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మూడు రోజుల ముందు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kgJiNr

Related Posts:

0 comments:

Post a Comment