చాలా పాపులర్ అయిన ఆన్లైన్ గేమ్ పబ్జీ గేమ్ కు సంబంధించి రోజుకో ఘటన జరుగుతోంది. మొన్నటికి మొన్న ఒక అతను పబ్జీ ఆడుతూ మంచినీళ్లు అనుకొని యాసిడ్ తాగితే, రైల్వే ట్రాక్ పై కూర్చుని పబ్జీ ఆడుతూ రైలు వచ్చేది పట్టించుకోకుండా రైలు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. ఇక తాజాగా సిద్దిపేటలో ఒక యువకుడు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y7vZS2
పబ్జీ ఆడుతూ అదృశ్యమైన బాలుడు ..పబ్జీ ఎఫెక్ట్ అంటున్న తల్లిదండ్రులు
Related Posts:
ఆడా ఉంటా ఈడా ఉంటా.. గుజరాత్ బాష లెక్క ..! రెండు చోట్ల పోటీ చేసేందుకు మోదీ సన్నాహాలు..!!హైదరాబాద్ : గత ఎన్నికల్లో నరేంద్రమోడీ గుజరాత్లోని వడోదరా, ఉత్తరప్రదే్శ్లోని వారణాసి నుంచి పోటీ చేశారు. ఈ రెండు స్థానాల్లో విజయం సాధించార… Read More
కల్యాణ లక్ష్మికి ఎన్ని ఆటంకాలో..! చెక్కులేవి?.. వేల సంఖ్యలో పెండింగ్హైదరాబాద్ : ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే ఆషామాషీ కాదు. సవాలక్ష ఖర్చులుంటాయి. పేద, మధ్య తరగతి కుటుంబాల్లో ఆడపిల్ల పెళ్లంటే భారమే మరి. అందుకే అలాంటి ఆడపిల… Read More
కాంగ్రెస్కు భారీ షాక్: తెరాసలోకి సబితా ఇంద్రారెడ్డి, కార్తీక్ రెడ్డి, మధ్యవర్తి అసదుద్దీన్!హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు తెరాసలో చేరారు. తాజాగా, ఆ పార్… Read More
ఖలిస్తాన్, వేర్పాటువాద కాశ్మీరీల దురాగతం: ప్రవాస భారతీయులను చితకబాదిన వైనంలండన్: లండన్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఖలిస్తాన్, కాశ్మీర్ వేర్పాటు వాదులు రెచ్చిపోయారు. ప్రవాస భారతీయులపై భౌతిక దాడులకు తెగబడ్డారు. కనిపించిన వారి… Read More
వినియోగదారుడికి మంచి వార్తలు అందించడమే డెయిలీహంట్ ముఖ్య ఉద్దేశం: ఉమాంగ్ బేడీభారతదేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య గత పదేళ్లలో విపరీతంగా పెరిగిపోయిందన్నారు డెయిలీ హంట్ న్యూస్ యాప్ ప్రెసిడెంట్ ఉమాంగ్ బేడీ. ముఖ్యంగా దేశ ప్రజలు … Read More
0 comments:
Post a Comment