Wednesday, March 20, 2019

అప్పుల బాధతో పత్తి రైతు ఆత్మహత్య

తెలంగాణ ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని ప్రకటించింది. రైతులకు పెట్టుబడి కోసం ,పెట్టుబడి సాయం ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా రైతులకు అండగా ఉంటానని ప్రకటించింది. అయితే రైతు బంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం అందించడమే శాశ్వత పరిష్కారం కాదని తాజాగా ఓ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TiBvh5

0 comments:

Post a Comment