Monday, July 19, 2021

US advisory: భారత్‌కు అమెరికా గుడ్‌న్యూస్: ఇంకొద్దిరోజుల్లో..!

వాషింగ్టన్: భారత్‌లో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ నెలకొల్పిన సంక్షోభ పరిస్థితులు తగ్గుముఖం పట్టాయి. రోజువారీ కేసులు పరిమితంగా నమోదవుతోన్నాయి. 40 వేల కంటే దిగవకు కొత్త కేసులు వెలుగులోకి వస్తోన్నాయి. డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి చెందుతుండటం, థర్డ్‌వేవ్ ముప్పు పొంచివుందంటూ నిపుణులు చేస్తోన్న హెచ్చరికలకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉంటోన్నాయి. ముందుజాగ్రత్త

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hQr9EF

Related Posts:

0 comments:

Post a Comment