Saturday, July 3, 2021

హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు అక్కడికక్కడే మృతి...

హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్ పరిధిలో ఉన్న మైలార్‌దేవ్‌పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. అతివేగంతో వచ్చిన లారీ నియంత్రణ కోల్పోయి వారి పైకి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆదివారం(జులై 4) తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని ప్రమాదం జరిగిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3AqYe1m

Related Posts:

0 comments:

Post a Comment