హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్ పరిధిలో ఉన్న మైలార్దేవ్పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. అతివేగంతో వచ్చిన లారీ నియంత్రణ కోల్పోయి వారి పైకి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆదివారం(జులై 4) తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని ప్రమాదం జరిగిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3AqYe1m
హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు అక్కడికక్కడే మృతి...
Related Posts:
భారీ ఎన్కౌంటర్: టాప్ కేడర్: నడ్డి విరిగిన మావోయిస్టు కేకేబీఎన్ డివిజన్: నలుగురు దుర్మరణంభువనేశ్వర్: ఒడిశాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. కొంధమాల్ జిల్లాలోని దట్టమైన శిర్లా అటవీ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఎన్కౌంటర్.. ఓ రకంగా మావోయిస్టు… Read More
మోడీ మరో అనూహ్య చర్య: రాష్ట్రపతితో భేటీ: దేశం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉందంటూ వెంకయ్య కామెంట్స్న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో అనూహ్య అడుగు వేశారు. ఏ మాత్రం ఊహించని రీతిలో చర్యలను తీసుకుంటున్నారు. మొన్నటికి మొన్న ఎలాంటి షెడ్యూల్ లేకుండ… Read More
చంద్రబాబు మైండ్ డీజనరేట్.. గొలుసులు రెడీ: ఊహించిందే.. ఈ ఘనత దక్కకుండా: ఏది నిజం?: సాయిరెడ్డిఅమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంద్రి చంద్రబాబు నాయుడిపై తరచూ ఒంటికాలి మీద లేస్తుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యస… Read More
అంబులెన్స్లపై సరికొత్త వాదన..వివాదం: మోడీ బొమ్మ ఉండాల్సిందే: ఆ ఘనత మాదే: బీజేపీ ఎమ్మెల్సీఅమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన 108, 104 అంబులెన్స్ వాహనాలపై సరికొత్త వాదన.. వివాదం తలెత్తింది. భారతీయ జనతా పార్టీ ఈ వ… Read More
షాకింగ్: పోలీస్ శాఖలో ఇంటి దొంగలు.. గ్యాగ్స్టర్ వివేక్ దుబేకు ఉప్పందించడం వల్లే కాన్పూర్ ఎన్కౌంటర్దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కాన్పూర్ ఎన్ కౌంటర్ ఘటనలో ఊహించని వాస్తవాలు బయటపడుతున్నాయి. ఒక డీఎస్పీ సహా 8 మంది పోలీసులను నేరస్తులు కిరాతకంగా హతమార్చడం వ… Read More
0 comments:
Post a Comment