గాంధీనగర్ : సురేంద్రనగర్ ప్రచారంలో కాంగ్రెస్ నేత హర్దిక్ పటేల్ చెంప చెళ్లుమనించింది ఎందుకో వివరించాడు తరుణ్ గజ్జర్. పాటిదార్ల హక్కుల కోసం హర్దిక్ ఉద్యమించిన సమయంలో తన కుటుంబం ఇబ్బందులు పడినట్టు గుర్తుచేశారు. అందుకే ఇవాళ్టి సభలో పటేల్ చెంపపై చేయిచేసుకున్నట్టు వివరించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Gx8mvw
Saturday, April 20, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment