Saturday, April 20, 2019

ఏపిలో రీపోలింగ్ ఎప్పుడు : నివేదిక పంపినా రాని నిర్ణ‌యం : ఏం జ‌రుగుతోంది..!

ఏపిలో పోలింగ్ ముగిసి వారం పూర్త‌యింది. ఎక్క‌డ రీ పోలింగ్ అవ‌స‌ర‌మ‌నే దాని పై జిల్లా క‌లెక్ట‌ర్లు నివేదిక‌లు ఇచ్చారు. రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి సైతం రీ పోలింగ్ కోసం కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి సిఫార్సు చేసారు. అయితే, ఇంకా కేంద్ర ఎన్నిక‌ల సంఘం మాత్రం దీని పైన నిర్ణ‌యం ప్ర‌క‌టించ‌లేదు. ఏపిలో ఇప్పుడు అధికార పార్టీ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Gx8jQm

Related Posts:

0 comments:

Post a Comment