ఏపిలో పోలింగ్ ముగిసి వారం పూర్తయింది. ఎక్కడ రీ పోలింగ్ అవసరమనే దాని పై జిల్లా కలెక్టర్లు నివేదికలు ఇచ్చారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సైతం రీ పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసారు. అయితే, ఇంకా కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం దీని పైన నిర్ణయం ప్రకటించలేదు. ఏపిలో ఇప్పుడు అధికార పార్టీ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Gx8jQm
ఏపిలో రీపోలింగ్ ఎప్పుడు : నివేదిక పంపినా రాని నిర్ణయం : ఏం జరుగుతోంది..!
Related Posts:
సినిమా: నాడు హెలికాప్టర్, నేడు ఎద్దుల బండిలో నామినేషన్, చిల్లర సంచి, స్టూడెంట్ లీడర్!బెంగళూరు: ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసే కొందరు చిత్రవిచిత్రంగా ప్రవర్థిస్తుంటారు. కర్ణాటకలోని శివమొగ్గలో ఓ స్టూడెంట్ లీడర్ ఎద్దుల … Read More
మోడీకి సిగ్గు శరం ఉంటే నా తిట్లకు సముద్రంలో దూకాలి .. మరోమారు బాలయ్య తిట్ల దండకంహిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి , సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కు ఏమైందో గానీ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, తిడుతున్న తిట్లు చాలా వివాదాస్పదంగా మారుతు… Read More
అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కోసం.. ఇప్పుడు టీఆర్ఎస్ కోసం.. స్టార్ క్యాంపెయినర్ , నటుడు వేణు ప్రచారంతెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరుగనున్న లోక్ సభ ఎన్నికలలో ఖమ్మం స్థానం ఎలాగైనా ఈసారి టీఆర్ ఎస్ ఖాతాలో వేసుకోవాలని నామా నాగేశ్వరరావు ప్రచారం నిర్వహిస్తున్న… Read More
బెంగళూరులో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలి ఇద్దరి దుర్మరణం, నలుగురికి తీవ్రగాయాలు!బెంగళూరు: నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలి నిద్రలో ఉన్న ఇద్దరు కూలీలు దుర్మరణం చెంది అనేక మంది కార్మికులకు గాయాలైన ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. బెంగళూర… Read More
మోడీకి సమాధానం చెప్పడానికి రెఢీ, అత్యుత్సాహం, ఐటీ హబ్ కు ఏం చేశారు: మాజీ ప్రధాని!బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోడీకి సరైన సమయంలో తాను సమాధానం చెప్పడానికి సిద్దంగా ఉన్నానని మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ అన్నారు. అధికార దాహంతో కర్ణాటకలో… Read More
0 comments:
Post a Comment