ఆంధ్రప్రదేశ్తో నెలకొన్న జల వివాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తన వైఖరిని కుండబద్దలు కొట్టారు. కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ముమ్మాటికీ అక్రమమేనని తేల్చి చెప్పారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు సగం వాటా దక్కాల్సిందేనని అన్నారు. 811 టీఎంసీల నికర జలాల్లో ఇరు రాష్ట్రాలకు 405.5టీఎంసీల చొప్పున నీటి పంపిణీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ts7hP4
జల వివాదం: కుండబద్దలు కొట్టిన కేసీఆర్-ముమ్మాటికీ అక్రమమేనని-రాజీ లేని పోరాటానికి సిద్ధం...
Related Posts:
విశాఖ విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం: ఓ మహిళ వద్ద 13 బుల్లెట్లు స్వాధీనం, అరెస్ట్విశాఖపట్నం: విశాఖ విమానాశ్రయంలో బుల్లెట్లు లభించడం కలకలం సృష్టించింది. ఓ మహిళా ప్రయాణికురాలి బ్యాగులో సీఐఎస్ఎఫ్ అధికారులు 13 బుల్లెట్లను గుర్తించి స్వ… Read More
అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ పచ్చి అబద్ధాలు: బండి సంజయ్ ఫైర్, పింఛన్ల సంగతేంటని విజయశాంతిహైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ పచ్చి అబద్దాలు… Read More
TTD: శ్రీవారి కాలినడక భక్తుల కోసం ప్రత్యేకంగా విశ్రాంతి షెల్టర్స్ నిర్మాణం, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి !చెన్నై/ తిరుపతి: తమిళనాడు రాజధాని చెన్నై సిటీతో పాటు పరిసర ప్రాంతాల నుంచి తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం నడచివచ్చే భక్తుల సౌకర్యార… Read More
ఆర్యన్ ఖాన్ వద్ద డ్రగ్స్ ఏమీ లభించలేదు: కోర్టుకు తెలిపిన ఎన్సీబీ అధికారిముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ వద్ద ఎలాంటి డ్రగ్స్ లభించలేదని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు సోమవారం కోర… Read More
శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక: కోవిడ్ వ్యాక్సినేషన్ లేదా నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరిచిత్తూరు: తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు ముఖ్య గమనిక. తాజాగా, టీటీడీ తీసుకున్న నిర్ణయాలను తెలుసుకుని శ్రీవారి దర్శనానికి బయల్దేరితే మంచిది. అ… Read More
0 comments:
Post a Comment