రుతుపవనాల ఆగమనంతో వర్షాలు కురుస్తుండటంతో పురుగుపుట్రా బయటికి రావడం సహజమే. అయితే, భారీ సరీసృపం ఒకటి జనావాసాల్లోకి చొరబడటంతో అక్కడివారంతా కంగారుపడ్డారు. హైదరాబాద్ లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుందీ ఘటన. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలో నెట్టింట వైరల్ అయ్యాయి. సిటీలోని కుత్బుల్లాపూర్ నియోజకర్గం షాపూర్నగర్లో కొండ చిలువ సంచారం కలకలం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3v8Q8GO
hyderabad: జనావాసాల్లోకి 15 అడుగుల కొండచిలువ -జీడిమెట్ల షాపూర్నగర్లో ఘటన -చివరికి
Related Posts:
బ్యాక్ టు భాగ్యనగరం: లోకేశ్తో కలిసి రోడ్డుమార్గంలో సిటీకి చంద్రబాబు, మహానాడు ముగియడంతో...టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తిరిగి హైదరాబాద్ పయనమయ్యారు. కుమారుడు లోకేశ్తో కలిసి రోడ్డుమార్గంలో భాగ్యనగరం వస్తున్నారు. వాస్తవాన… Read More
కోతి ఎంత పని చేసింది, కరోనా రోగి రక్త నమూనాలను ఎత్తుకెళ్లి చెట్టేక్కి కూర్చొంది, ఆందోళన చెందొద్దట...ఎప్పుడు ఎక్కడ ఎవరినుంచి ఎలా వస్తుందో తెలియడం లేదు. కరోనా పేరు చెబితేనే జనం కంగారుపడుతున్నారు. అలాంటిది కరోనా వైరస్ లక్షణాలు ఉన్న రోగి రక్త నమూనాలను కో… Read More
మొన్నటి వరకూ విమానాలకు కరోనా దెబ్బ.!ఇప్పుడు మిడతల వంతు.!వణికిపోతున్న పైలెట్స్..!ఢిల్లీ/హైదరాబాద్ : కంటికి కనిపించని కరోనా వైరస్ మొన్నటి వరకూ కరతాళ నృత్యం చేసింది. కరోనా వైరస్ భయంతో మొత్తం ప్రపంచ దేశాలు షట్ డౌన్ ఐన పరిస్తితులు తలెత… Read More
11 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన జీడీపీ: చివరి త్రైమాసికంలో 3.1శాతంకు పడిపోయిన వృద్ధి రేటుదేశంలో కరోనా కారణంగా లాక్డౌన్ అమల్లోకి రావడంతో ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయాయి. అయితే దేశ ఆర్థిక వ్యవస్థ పతనం దిశగా సాగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం… Read More
మమతా బెనర్జీ కీలక నిర్ణయం: అవి కరోనా రైళ్లంటూ కేంద్రంపై విమర్శలుకోల్కతా: కరోనా లాక్డౌన్ నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రార్థనా మం… Read More
0 comments:
Post a Comment