భారతదేశంలో కరోనావైరస్ కేసులు చైనా కరోనా కేసులను దాటేశాయి . డేటా ప్రకారం, భారతదేశంలో 85949 కేసులు ఉండగా, చైనాలో 82000 కేసులు మాత్రమే నమోదయ్యాయని నివేదికలు చెబుతున్నాయి. ఎక్కువగా ప్రభావితమైన దేశాల జాబితాలో భారత్ ప్రస్తుతం 11 వ స్థానంలో ఉంది. covid 19 India update : 24 గంటల్లో 3,967 కేసులు,100 మరణాలు .. 80 వేలు దాటిన కరోనా కేసులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bGWfs6
కరోనా ప్రభావిత దేశాల్లో 11వ స్థానంలో భారత్ ..కేసుల్లో చైనాను దాటేసిన ఇండియా
Related Posts:
జీవో 107పై టీడీపీ యాక్షన్ ప్లాన్ .. మూడు రోజుల పాటు కార్యాచరణఏపీ ప్రభుత్వం రాజధాని అమరావతిని టార్గెట్ చేస్తూ తీసుకున్న నిర్ణయం , జారీ చేసిన జీవోపై టీడీపీ పోరాటం చెయ్యాలని నిర్ణయం తీసుకుంది .పేదలందరికీ ఇళ్లు కార్… Read More
ఐదుగురు అక్కాచెల్లెళ్లపై అత్యాచారం.. శాప విముక్తి, గుప్త నిధి పేరుతో దొంగబాబా కామ పూజలు..జనాన్ని బురిడీ కొట్టించి ఈజీగా డబ్బులు సంపాదించాలనుకున్న ఆ యువకుడు.. తనను తాను దేవుడిగా ప్రకటించుకున్నాడు.. ఆ దొంగబాబాను నమ్మిన కొన్ని కుటుంబాలు నిలువ… Read More
ఆ ఉత్తర్వులతో మళ్లీ ప్రజల మధ్య చిచ్చుపెడతారా?: జగన్ సర్కారుపై పవన్ కళ్యాణ్ ఆగ్రహంఅమరావతి: వివాదాలకు తావులేని భూములను మాత్రమే పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. నిర్దేశిత అవసరాల కోసం సమీకరించిన… Read More
ఆ సర్వే చేస్తున్న టీచర్లకు చేదు అనుభవం.. ఎన్ఆర్సీగా భావించి అడ్డుకున్న స్థానికులుహైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నిరక్షరాస్యత నిర్మూలన సర్వే కార్యక్రమం ఇద్దరి టీచర్లకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. 18 ఏళ్లకు పైబడి నిరక్షరాస్యత… Read More
యూజ్ లెస్ ఫెలో అంటూ మున్సిపల్ కమీషనర్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే వీరంగంయూజ్ లెస్ ఫెల్లో అంటూ మున్సిపల్ కమీషనర్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే వీరంగం వేశారు . నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఉన్నతాధికారి అన్న విచక్షణ మరచి మరీ తిట్టి పో… Read More
0 comments:
Post a Comment