Friday, May 15, 2020

1340-1173=167.. రైలులో ప్రయాణికుల గల్లంతు, శ్రామిక్ ట్రైన్‌లో ఘటన..

లాక్ డౌన్ వల్ల ఉన్న చోట పనిలేకపోవడంతో... వలసకూలీలు సొంత రాష్ట్రానికి వెళుతున్నారు. అయితే వారి కోసం కేంద్ర ప్రభుత్వం శ్రామిక్ రైళ్లను కూడా నడుపుతోంది. ఇందుకోసం రిజిస్ట్రేషన్ చేసుకొని.. రైళ్లలో ట్రావెల్ చేస్తున్నారు. అలాగే గురువారం సూరత్ నుంచి హరిద్వార్ శ్రామిక్ రైలు వెళ్లింది. కానీ అందులో 167 మంది ప్రయాణికులు ఆచూకీ తెలియరాలేదు. దీంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T6E60g

Related Posts:

0 comments:

Post a Comment