లాక్ డౌన్ వల్ల ఉన్న చోట పనిలేకపోవడంతో... వలసకూలీలు సొంత రాష్ట్రానికి వెళుతున్నారు. అయితే వారి కోసం కేంద్ర ప్రభుత్వం శ్రామిక్ రైళ్లను కూడా నడుపుతోంది. ఇందుకోసం రిజిస్ట్రేషన్ చేసుకొని.. రైళ్లలో ట్రావెల్ చేస్తున్నారు. అలాగే గురువారం సూరత్ నుంచి హరిద్వార్ శ్రామిక్ రైలు వెళ్లింది. కానీ అందులో 167 మంది ప్రయాణికులు ఆచూకీ తెలియరాలేదు. దీంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T6E60g
1340-1173=167.. రైలులో ప్రయాణికుల గల్లంతు, శ్రామిక్ ట్రైన్లో ఘటన..
Related Posts:
ఆ మూడు పార్లమెంట్ స్థానాలపై గులాబీ బాస్ గురి ... కారణం ఇదేరానున్న లోక్ సభ ఎన్నికల నేపధ్యంలో టార్గెట్ త్రీ అంటున్నారు గులాబీ బాస్ .. గత ఎన్నికల్లో గులాబీజెండా ఎగరని మల్కాజ్గిరి.. సికింద్రాబాద్ స్థానాలను క… Read More
న్యూజిలాండ్ మసీదుల్లో కాల్పులు .. ఆరుగురి మృతి .. పలువురికి గాయాలుఅక్లాండ్ : న్యూజిలాండ్ లో దుండుగులు తెగబడ్డారు. రెండు ప్రాంతాల లక్ష్యంగా కాల్పులు జరిపారు. క్రిస్ట్ చర్చ్ లోరి ఓ మసీదులో కాల్పుల మోత మోగించారు. మరో ప్… Read More
సర్వే ఆధారంగానే టీఆర్ఎస్ టికెట్లు .. నేడు ఆరుగురి పేర్లు ప్రకటించే అవకాశంహైదరాబాద్ : లోక్ సభ ఎన్నికల సమరశంఖంలో గెలిచేందుకు పార్టీలు వ్యుహలు రచిస్తోన్నాయి. ముఖ్యంగా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ, అభ్యర్థి ప్రభావం .. ఇదివరకు చేప… Read More
బీజేపీ మీద బళ్లారి శ్రీరాములు అసంతృప్తి , గాలి బ్రదర్స్ కు చెక్: ఎంపీ సీటు: వార్నింగ్, అప్పకు షాక్ !బళ్లారి: 2019 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా రెండు రోజుల్లో ప్రకటిస్తామని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు బీఎ… Read More
టీఆర్ఎస్ బాటలో మరో ఎమ్మెల్యే జాజుల ... కాంగ్రెస్ కు వరుస షాకులా ?తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కష్టకాలం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుండి వలసల పర్వం కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్ పార్టీ లోకి … Read More
0 comments:
Post a Comment