Saturday, May 16, 2020

ఏపీలోకి స్టాండర్డ్ పాస్ ఉన్నా నో ఎంట్రీ .. సరిహద్దుల్లో చుక్కలు చూపిస్తున్న ఏపీ పోలీసులు

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కట్టడికి ప్రభుత్వం తీవ్ర యత్నం చేసినా కరోనా కంట్రోల్ లోకి రావటం లేదు. ఇప్పటి వరకు 2,355 కేసులు నమోదు కాగా 953 యాక్టివ్ కేసులు ఉన్నాయి.149 మంది ఇప్పటికే మృత్యువాత పడ్డారు . ఇక తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు ఏపీతో పోల్చి చూస్తే తక్కువ నమోదు అవుతున్నాయి. ఇక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LAuC9C

0 comments:

Post a Comment