అమరావతి: హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. రాజధాని భూములను పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించాలన్న నిర్ణయం విషయంలో హైకోర్టు షాకిచ్చింది. రాజధాని మాస్టర్ ప్లాన్లో మార్పులు చేస్తూ గృహ నిర్మాణ జోన్(ఆర్-5 జోన్)పై ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను నాలుగు వారాలపాటు హైకోర్టు సస్పెండ్ చేసింది. తదుపరి విచారణను జూన్ 17కు వాయిదా వేసింది. కాగా, రాజధాని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dNS13j
R-5: ఏపీ సర్కారుకు హైకోర్టులో షాక్, సర్కారు ఉత్తర్వుల సస్పెన్షన్
Related Posts:
కరోనాకు చీరలతో చెక్ .. ఆయుర్ వస్త్ర ఇమ్యూనిటీ బూస్టర్ చీరలట !!..కోవిడ్ టైమ్ బిజినెస్ ప్లాన్ అదుర్స్భారతదేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడంపై ప్రతి ఒక్కరు దృష్టిసారిస్తున్నారు.దీంతో ప్రజల అవసరాలను ఆసరా… Read More
14 నెలల్లో 59 వేల కోట్ల వ్యయం, దేశ చరిత్రలో ఇదో రికార్డు, బాబు 14 ఏళ్లలో ఏం చేశారు: విజయసాయిరెడ్డి14 నెలల్లో ఏం చేయలేదని, రాజధాని తరలింపు కోసం పాటుపడుతున్నారని విపక్ష నేతలు విమర్శిస్తోన్న సమయంలో అధికార వైసీపీ లెక్కల చిట్టాలతో సహా ప్రజల ముందుకు వచ్చ… Read More
ఆహార పదార్థాల ద్వారా కరోనా వ్యాప్తి జరుగుతుందా?: తేల్చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థజెనీవా: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ప్రజలందరూ భయాందోళనలకు గురవుతున్నారు. ప్రభుత్వాలు, అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలంట… Read More
కరోనా బారినపడిన కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ కరోనా బారినపడ్డారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆయనే ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. … Read More
స్వర్ణ పాలెస్ ఘటనపై ప్రాథమిక నివేదిక, కేటగిరి-ఏ ట్రీట్మెంట్ పర్మిషన్ రద్దు: కలెక్టర్ ఇంతియాజ్స్వర్ణ పాలెస్ కోవిడ్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంపై జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో ఏర్పాటయిన కమిటీ ప్రాథమిక నివేదిక అందజేసింది. హోటల్ నిర్వహణలో ఆసుపత్… Read More
0 comments:
Post a Comment