Monday, July 5, 2021

క్లైమాక్స్ కు అమరావతి దర్యాప్తు- అసైన్డ్ స్కాంపైనే వైసీపీ ఆశలు-నారాయణకు ఉచ్చు ?

ఏపీలో రాజధాని అమరావతి ప్రకటన, నిర్మాణం నేపథ్యంలో చోటు చేసుకుందని చెబుతున్న భూముల కుంభకోణంపై సీఐడీ దర్యాప్తు తుది దశకు చేరుకుందని వైసీపీ సర్కారు ప్రకటించింది. ఈ మేరకు మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ నిన్న ఓ ప్రకటన చేశారు. అయితే ఈ స్కాంపై రెండేళ్లుగా విచారణ జరిపిన సీఐడీ ఏం పురోగతి సాదించిందనే విషయంలో ప్రభుత్వం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jN0Xw0

Related Posts:

0 comments:

Post a Comment