Wednesday, March 27, 2019

ఎన్నికల వేళ షాక్: కనిగిరి టీడీపీ అభ్యర్థికి చెందిన ఆస్పత్రిపై ఐటీ దాడులు

గుంటూరు: ఏపీలో ఎన్నికల వేళ నాయకులపై ఐటీ దాడులు ముమ్మరం అవుతున్నాయి. మొన్న మంత్రి నారాయణ పై ఐటీ దాడులు జరిగిన కొద్ది రోజుల్లోనే మరో టీడీపీ నేత కనిగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉగ్రనరసింహారెడ్డికి చెందిన ఆస్పత్రిలో ఐటీ దాడులు జరిగాయి. ఉగ్రనరసింహారెడ్డికి చెందిన అమరావతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఐటీ అధికారులు తనిఖీలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JGOqK9

Related Posts:

0 comments:

Post a Comment