తమన్నా ఎంట్రీ తో మంగళగిరి రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.మంత్రి, సీఎం కుమారుడు నారా లోకేష్ మంగళగిరి నుండి ఎన్నికల బరిలో ఉన్ననేపధ్యంలో తమన్నా లోకేష్ టార్గెట్ గా ఎన్నికల బరిలోకి దిగింది. మంత్రి నారా లోకేష్ పై ట్రాన్స్జెండర్ తమన్నా సింహాద్రి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు . నామినేషన్ల చివరి రోజైన మార్చి 25న ఆమె
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UhKP9q
Wednesday, March 27, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment