లేహ్: రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ లఢక్లో పర్యటిస్తోన్నారు. మూడు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆర్మీ అధికారులతో సమావేశమౌతారు. ఈ ఉదయం ఢిల్లీ నుంచి వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో లఢక్కు బయలుదేరిన ఆయన లేహ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. భారత్ మాతా కీ జై నినాదాల మధ్య ఆర్మీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3x2BPoV
చైనా బోర్డర్లో రక్షణ మంత్రి: డ్రాగన్ కంట్రీకి కీలక సంకేతాలు: మూడురోజులు అక్కడే
Related Posts:
కన్నడనాట మళ్లీ ట్విస్ట్లు:నేను చూసుకుంటా..కాంగ్రెస్ శివకుమార్కు సీఎం, అవిశ్వాసానికి బీజేపీ ప్లాన్!బెంగళూరు: కర్ణాటకలో తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రయత్నాలు చేస్తోందన్న ప్రచారాన్ని ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్డి కుమ… Read More
ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నారు...తెలుగు రాష్ట్రాల్లో కాదుఆర్థికంగా వెనకబడిన అగ్రకులాల వారికి విద్య ఉద్యోగావకాశాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం చట్టం తీసుకువచ్చి రెండ్రోజులు గడవక ముందే సిక్కిం ప్రభ… Read More
పవన్ కళ్యాణ్ పై శ్రీరెడ్డి నిప్పులు: నా తాట నువ్వు తీసేదేంది.. ప్రజలే నీతాట తీస్తారు10ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉండి అప్పుడు గుర్తు లేని బాధ్యతలు ఇప్పుడే గుర్తుకు వచ్చాయా అంటూ నటి శ్రీరెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఘాటు వ్యాఖ్యల… Read More
షర్మిలా! నీ అన్న చొక్కాపట్టుకొని అడుగు: పరిటాల సునీత, 'ప్రభాస్' ప్రచారంపై టీడీపీ ఆగ్రహంఅమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల పైన అసభ్య పోస్టులు, హైదరాబాద్ పోలీసులకు ఆమె ఫిర్యాదు రాజకీయ ద… Read More
ఆ మూడు సినిమాల సూత్రదారి ఆయనేనా..? మరి వచ్చే ఎన్నికల్లో ఓట్లు రాలుస్తాయా..?హైదరాబాద్ : కాదే్దీ రాజకీయ ఎత్తుగడకు అనర్హం..! ఏంచేసినా, ఎలా చేసినా, ఎప్పుడు చేసినా రాజకీయ ప్రత్యర్ధిపైన ఆదిపత్యం సాదించామా..? లేదా అన్నదే మ… Read More
0 comments:
Post a Comment