న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ బేతుల్ జిల్లాలోని దులారియా, భీమ్పూర్ గ్రామాలకు చెందిన రాజేష్ హిరావే, కిశోర్ అనే ఇద్దరు గ్రామస్తులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అనుకోని విధంగా షాకిచ్చారు. ప్రధాన మంత్రి రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. తన మన్ కీ బాత్ ప్రసంగం సందర్భంగా మోడీ రాజేష్, కిశోర్లతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3A4ZJ5h
Sunday, June 27, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment