అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల పైన అసభ్య పోస్టులు, హైదరాబాద్ పోలీసులకు ఆమె ఫిర్యాదు రాజకీయ దుమారం రేపుతోంది. తమపై అసభ్య ప్రచారం జరుగుతున్నా ఏపీ పోలీసులు పట్టించుకోవడం లేదని, ఏపీ పోలీసులపై నమ్మకం లేకే తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశామని వైసీపీ చెబుతోంది. ఏపీ పోలీసులపై
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SZRXUo
షర్మిలా! నీ అన్న చొక్కాపట్టుకొని అడుగు: పరిటాల సునీత, 'ప్రభాస్' ప్రచారంపై టీడీపీ ఆగ్రహం
Related Posts:
ఏపీ మాజీ ఐబీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు కేంద్రం షాక్, జగన్ సర్కార్ సస్పెన్షన్కు ఓకే, చార్జిషీట్ ఫైల్ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వెంకటేశ్వరరావుపై ఏపీ సర్కార్ విధించిన సస్పెన్షన్తో కేంద్రం ఏ… Read More
కేరళలో మరో వైరస్, ఇప్పుడే కరోనా భయం, హై అలర్ట్ ,కోళ్ల కథ క్లోజ్, చిల్లీ చికెన్, కబాబ్ అంటే హడల్!తిరువనంతపురం: కరోనా వైరస్ వ్యాధి (కోవిడ్- 19) ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు హడలిపోతున్నారు. భారత్ లోని ప్రజలు కరోనా వైరస్ భయంతో ఆం… Read More
తిరుమల వెంకన్న బాటలో బెజవాడ దుర్గమ్మ: తొలిసారి బ్రేక్ దర్శనాలు, సంప్రదాయ దుస్తుల్లోనే దర్శనంవిజయవాడ కనకదుర్గమ్మ దేవస్ధానం దర్శనాలతో పాటు అన్ని వ్యవహారాల్లో సమూల మార్పులు చేయాలని పాలక మండలి నిర్ణయించింది. టీటీడీ తరహాలో దుర్గమ్మకు కొత్తగా బ్రేక… Read More
బుద్దా వెంకన్న లేఖాస్త్రం: చంద్రబాబు, లోకేశ్ భద్రత తగ్గించడంపై అమిత్ షాకు లేఖ..ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే బుద్దా వెంకన్న ఆరోపించారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీమంత్రి లోకే… Read More
కువైట్లో కరోనా కల్లోలం: 45కు చేరిన పాజిటివ్ కేసులు, ఇండియా సహా 7 దేశాలపై బ్యాన్, వెనక్కి ఫ్లైట్కరోనా వైరస్ ప్రబలడంతో అన్నీ దేశాల తగిన చర్యలు తీసుకుంటున్నాయి. చైనా తర్వాత ఇరాన్లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. కువైట్లో కూడా ప్రభావం ఉండటంతో ఇండియా స… Read More
0 comments:
Post a Comment