లక్నో: చారిత్రాత్మకమైన అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ముస్లింలు స్వాగతిస్తున్నారు. దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు తీర్పు రామజన్మభూమికి అనుకూలంగా రావడం మెజారిటీ ప్రజలను మనోభావాలను గౌరవించినట్లయిందని అఖిల భారత ఐక్య ప్రజాస్వామ్య వేదిక (ఏఐయూడీఎఫ్) చీఫ్, లోక్ సభ సభ్యుడు బద్రుద్దిన్ అజ్మల్ ఇదివరకే స్వాగతించారు. సుప్రీంకోర్టు తీర్పుపై పున: సమీక్ష
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QiEwQN
అత్యుత్తమ తీర్పు: నాడు సున్నీ..నేడు షియా: రామమందిరం నిర్మాణానికి ముస్లిం నేతల విరాళం
Related Posts:
దుర్గగుడిలో తాంత్రిక పూజల మర్మమేంటీ: వైఎస్ జగన్ నజర్: ఇప్పటికైనా వాస్తవాలు తేలేనా?అమరావతి: బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీకనక దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో చోటు చేసుకున్న అక్రమాలపై కొత్త ప్రభుత్వ దృష్టి… Read More
ఆదివాసీల విజయం: ఆ ప్రాంతంలో మైనింగ్ అనుమతులకు నో చెప్పిన జగన్ సర్కార్విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లాలో అనుమతులు లేని మైనింగ్లకు చెక్ పెట్టింది ప్రభుత్వం. గత కొద్దిరోజులుగా గిరిజనులు నివాసముండే ప్రాంతాల్లో గ్… Read More
హింది భాష అవసరమా మిత్రమా, కన్నడ, తెలుగు, తమిళ భాషలు, అది ఎలా సాధ్యం అవుంది: సీఎం !బెంగళూరు: త్రిభాష సూత్రం పేరుతో ఒక్క భాషను బలవంతంగా ప్రజల మీద రుద్దడం మంచిదికాదని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి అభిప్రయం వ్యక్తం చేశారు. తా… Read More
విజయసాయిరెడ్డికి ఝలక్: ఆయన ఎంపిక చెల్లదు: అధికారం దక్కినా..అప్పుడే..!ఏపీలో ఎన్నికల్లో గెలిచిన కొద్ది రోజులకే వైసీపీ ముఖ్య నేత విజయ సాయిరెడ్డికి ఝలక్. ఒలంపిక్ అసోసియేషన్ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా.. లేని పదవిని సృష్… Read More
గ్రూప్ -2 అభ్యర్థులకు గుడ్ న్యూస్ : నియామక ప్రక్రియ చేపట్టాలని హైకోర్టు ఆదేశంహైదరాబాద్ : గ్రూపు-2 అభ్యర్థుల చిక్కుముళ్లు వీడిపోయాయి. ఎంపిక ప్రక్రియకు ఏర్పడిన అడ్డంకులన్నీ తొలగిపోయాయి. బబ్లింగ్, వైట్నర్ వివాదంపై హైకోర్టు తీర్పు… Read More
0 comments:
Post a Comment