Friday, November 15, 2019

ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై సస్సెన్షన్ వేటు.. టీడీపీ కఠిన నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌మోహన్ రెడ్డి వెంట తాను నడుస్తానని బహిరంగంగా ప్రకటించిన టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని సస్పెండ్ చేస్తూ టీడీపీ నిర్ణయం తీసుకుంది. పార్టీ మారుతున్నానని సంకేతాలు పంపడంతోపాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్‌లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై సస్పెన్షన్ వేటు వేసినట్టు ప్రకటించారు. మరోవైపు పార్టీ అధినేతల చేసిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Knp0iT

Related Posts:

0 comments:

Post a Comment