న్యూఢిల్లీ : ఇటీవలే బీజేపీలో చేరిన 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో గోవా సీఎం ప్రమోద్ సావంత్ హైకమాండ్ వద్దకు వచ్చారు. ఇవాళ ఢిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. గోవాలో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిన్న బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. వారిని వెంటపెట్టుకుని ఢిల్లీ వచ్చారు సీఎం. తొలుత జేపీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JEB8um
Thursday, July 11, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment