హైదరాబాద్ : తెలంగాణలో త్వరలో జరగనున్న పురపాలక సంఘాల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవాలని తెరాస లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆధ్వర్యంలో ఈ మేరకు కార్యాచరణ మొదలుపెట్టింది. ఎన్నికల సన్నాహాలపై కేటీఆర్ బుధవారం ముఖ్యనేతలతో విస్తృతంగా చర్చించారు. పుర పోరును పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2G9dGop
లోక్ సభ ఎన్నికల్లో చూపించిన అలసత్వం వద్దు..!పురపాలక ఎన్నకల్లో సత్తా చాటాలన్న కేటీఆర్..!!
Related Posts:
ఏపీ పుర పోరులో యువతే అధికం.. 25 శాతం మంది కొత్తే, సీఎం జగనే ఆదర్శమట..ఏపీలో పురపోరు హీట్ సెగలు రేపుతోంది. రాజకీయాలు అంటేనే.. అనుభవం.. తలపండిన నేతలు పాలిటిక్స్లో ఉంటారు. కానీ ఇక్కడ విచిత్రంగా యువతే అధికంగా ఉన్నారు. పంచాయ… Read More
రఘురామ మళ్లీ కౌంటర్.. సీఎం జగన్ కూడా భాగస్వాములే.. హాట్ కామెంట్స్..వైఎస్ఆర్ సీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోసారి విరుచుకుపడ్డారు. సీఎం జగన్పై తనదైన శైలిలో కామెంట్ చేశారు. ముఖ్యమంత్రికి అహం తారాస్థాయికి చేరిందని వ… Read More
జగన్ సర్కారుకు హైకోర్టు షాక్- వాలంటీర్లు సెల్ఫోన్స్ అప్పగించాల్సిందే-డివిజన్ బెంచ్ తీర్పుఏపీలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమ ప్రభుత్వంలో నియమించిన వార్డు వాలంటీర్లకు ఇచ్చిన మొబైల్ ఫోన్… Read More
ముత్తూట్ గ్రూప్ చైర్మన్ ఎంజీ జార్జ్ కన్నుమూత ముత్తూట్ గ్రూప్ చైర్మన్ ఎంజీ జార్జ్ కన్నుమూశారు. ముత్తూట్ కుటుంబముత్తూట్ గ్రూప్ చైర్మన్ ఎంజీ జార్జ్ కన్నుమూశారు. ముత్తూట్ కుటుంబంలో ఆయన మూడోతరానికి చెందిన వ్యాపారవేత్త. పూర్తి పేరు మత్తయ్య జార్జ్ జార్జ్ ముత్తూట్. ఆ… Read More
ఎన్నికల ప్రచారంలో టీడీపీ అస్త్రాలు .. గెలిస్తే ప్రతి ఆరు నెలలకు జాబ్ మేళాలుఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. మార్చి 10వ తేదీన మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీలు ద… Read More
0 comments:
Post a Comment