హైదరాబాద్ : తెలంగాణలో త్వరలో జరగనున్న పురపాలక సంఘాల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవాలని తెరాస లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆధ్వర్యంలో ఈ మేరకు కార్యాచరణ మొదలుపెట్టింది. ఎన్నికల సన్నాహాలపై కేటీఆర్ బుధవారం ముఖ్యనేతలతో విస్తృతంగా చర్చించారు. పుర పోరును పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2G9dGop
లోక్ సభ ఎన్నికల్లో చూపించిన అలసత్వం వద్దు..!పురపాలక ఎన్నకల్లో సత్తా చాటాలన్న కేటీఆర్..!!
Related Posts:
బతుకమ్మ పాటలో ఈ సారి కవిత స్పెషల్ - ముగ్గురు దిగ్గజాల చేతిలో : హుజూరాబాద్ బై పోల్ వేళ..!!తెలంగాణ లో బతుకమ్మ సంబురాలు ప్రతీ ఏటా ఘనంగా నిర్వహిస్తారు. అందునా ముఖ్యమంత్రి కుమార్తె ప్రతీ ఏటా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తారు. కవిత ఆధ్వర్యంలో నిర… Read More
తొలి సిపాయిల తిరుగుబాటు విశాఖ కేంద్రంగా జరిగిందా?వైజాగపటం రెజిమెంట్ సైన్యం 1780లో బ్రిటిష్ అధికారులపై తుపాకులు పేల్చింది. ఈ ఘటనలో ముగ్గురు బ్రిటిష్ అధికారులు మరణించారు. ఆ సమయంలో విశాఖను వైజాగపటం అనేవ… Read More
లవ్ కోచింగ్ తీసుకుంటే భర్తలు సులభంగా దొరుకుతారా... ఒంటరి మహిళలు ఎందుకు దీని వెంట పడుతున్నారు?లవ్ కోచింగ్. ఇప్పుడు ఇదొక కొత్త కోచింగ్ పరిశ్రమ. దినదిన ప్రవర్ధమానవుతున్న పరిశ్రమ. సరైన జోడీ కోసం వెతుకుతున్న 30 ఏళ్లకు కాస్త అటుగా ఉన్న మహిళలు పెద్ద … Read More
అమెరికాలో అబార్షన్ హక్కుల కోసం భారీ నిరసన ప్రదర్శనలుఅబార్షన్ హక్కులకు మద్దతుగా అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాలలోనూ వేలాదిమంది ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇటీవల, అబార్షన్పై పరిమితులు విధిస్తూ టెక్సాస్ ర… Read More
పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ విమానాన్ని ఒక బెంగాలీ పైలట్ హైజాక్ చేసినప్పుడు...అది 1971 ఆగస్టు 20వ తేదీ. కరాచీలోని మౌరీపూర్ విమానాశ్రయంలో మధ్యాహ్నం కావస్తోంది. యువ పాకిస్తాన్ పైలట్ ఆఫీసర్ రషీద్ మిన్హాస్ తన సాధన కొనసాగిస్తున్నారు.… Read More
0 comments:
Post a Comment