ఏపీ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో సీఐడీ అరెస్టు చేసిన వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు భవిష్యత్తును ఇవాళ సుప్రీంకోర్టు నిర్ణయించబోతోంది. సీఐడీ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ బెయిల్ ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. అయితే ఆయనపై మోపిన రాజద్రోహం ఆరోపణలపై ఇప్పుడు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3f4mb60
రఘురామ బెయిల్పై ఉత్కంఠ- నేడు సుప్రీం విచారణ- రాజద్రోహం నిలబడుతుందా ?
Related Posts:
దొంగల్లా మారిన అధికారులు.. ఉపాధి హామీ నిధులు హాంఫట్..!రంగారెడ్డి : ప్రజల సంక్షేమం కోసం పనిచేయాల్సిన ప్రభుత్వ అధికారులు దొంగల్లా మారారు. ప్రభుత్వ నిధులను పక్క దారి పట్టించి అందినకాడికి దోచుకున్నారు. ఉపాధి … Read More
భారీ మొత్తంగా లోన్లు.. ఎగవేతదారుడి ఇంటి ఎదుట బ్యాంకు ఉద్యోగుల ధర్నాముంబై : భారీ మొత్తంగా లోన్లు తీసుకున్నారు. తీరా చెల్లించే విషయంలో మాత్రం జాన్తా నై అంటున్నారు. పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థగా ఫోజులు కొట్టి రుణాలైతే తీసు… Read More
ఇక ‘టిక్టాక్’లో..: తొలి రాజకీయ పార్టీగా ఎంఐఎం!హైదరాబాద్: ఇటీవల కాలంలో సోషల్ మీడియా కీలకంగా మారుతోంది. ఇప్పటికే ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సప్ లాంటి సోషల్ మీడియా వేదికలు కీలకంగా వ్యవహరిస్తుండగా.. ఇప… Read More
తండ్రిరూప రాక్షసుడు.. స్కూల్ ఫీజు కట్టమన్నందుకు... కూతురినే....కంటికి రెప్పాలా కాపాడుకోవాల్సిన కనురెప్పే చిదిమేసింది. స్కూల్ ఫీజు కట్టమని అడిగినందుకే సైకోలా మారింది. ఆరేళ్ల పసి హృదయం గొంతునులిమి.. పైశాచికంగా ప్రవర… Read More
పదవ తరగతిలో ఇంటర్నల్ మార్కులు రద్దు... ఏపీ విద్యాశాఖ మంత్రిపదవ తరగతి పరీక్ష విధానంలో కీలక సంస్కరణలు తీసుకురానున్నట్టు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పదవ తరగతి పరీక్షల్లో ఇంటర్నల్ మార్క… Read More
0 comments:
Post a Comment