ఏపీ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో సీఐడీ అరెస్టు చేసిన వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు భవిష్యత్తును ఇవాళ సుప్రీంకోర్టు నిర్ణయించబోతోంది. సీఐడీ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ బెయిల్ ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. అయితే ఆయనపై మోపిన రాజద్రోహం ఆరోపణలపై ఇప్పుడు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3f4mb60
రఘురామ బెయిల్పై ఉత్కంఠ- నేడు సుప్రీం విచారణ- రాజద్రోహం నిలబడుతుందా ?
Related Posts:
లోక్ సభ ఎన్నికలు 2019 దెబ్బ: ఢిల్లీలో కాంగ్రెస్ నాయకుల పంచాయితీ, జేడీఎస్ కు 10 సీట్లు !న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల 2019 షెడ్యూల్ తేదీ ప్రకటించిన తరువాత అన్ని పార్టీల నాయకులు అభ్యర్థులను ప్రకటించే పనిలో బిజీబిజీ అయ్యారు. ఢిల్లీలో సోమవారం … Read More
జగన్ కరుడు గట్టిన నేరస్థుడు..నమ్మితే జైలుకే : ఎన్నికల ఎమర్జెన్సీ : చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన తరువాత ఇప్పటి వరకు ఉన్న రాజకీయ పోరు హద్దులు దాటుతోంది. ఏపి ము ఖ్యమంత్రి చంద్రబాబు వైసిపి అధినేత జగన్ ను ఉద్దే… Read More
నిండు గర్భవతిలా ఎలక్షన్ కోడ్.. తెలంగాణలో సంక్షేమ పథకాలకు అడ్డంకేనా?హైదరాబాద్ : ఎన్నికల కోడ్ నిండు గర్భవతిని తలపిస్తోంది. మొన్నటి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల పర్వం మొదలు రానున్న మండల, జిల్లా పరిషత్ ఎన్నికల వరకు కోడ్ కూస్… Read More
అంతలోనే: ఆ విమాన ప్రమాదంలో ఏపీ డాక్టర్ మనీషా, మరో ముగ్గురు ఇండియన్స్ సహా 157 మంది మృతిఆడిస్ అబాబా: ఇథియోపియాలో ఆదివారం 157 మందితో కుప్పకూలిన విమానంలో ప్రయాణీకులు, కేబిన్ క్రూ అందరూ మృతి చెందారు. ఇందులో 149 మంది ప్రయాణీకులు, ఏడుగురుసిబ్బ… Read More
ఎమ్మెల్సీ ఎన్నికల మాక్ పోలింగ్, లోక్ సభ ఎన్నికలపై దిశానిర్దేశం .. టీఆర్ఎల్పీ భేటీహైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ తర్వాత రాజకీయ పార్టీలు తమ కార్యాచరణపై ఫోకస్ చేశాయి. బలబాలాలు, అభ్యర్థుల ఎంపిక, సామాజిక సమీకరణాల ఆధారంగా క్యాండ… Read More
0 comments:
Post a Comment