న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ సృష్టిస్తోన్న సంక్షోభ పరిస్థితుల్లోనూ ఇంధన ధరల్లో పెరుగుదల ఆగట్లేదు. పెట్రోల్, డీజిల్ రేట్లు మరోసారి భగ్గున మండాయి. రెండు రోజుల విరామం తరువాత.. చమురు సంస్థలు ఇంధన రేట్లను మళ్లీ పెంచేశాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గిన తరువాత కూడా.. భారత్లో వాటి రేట్లు కొండెక్కడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hIosFO
వాహనదారులపై మోత బరువు: మళ్లీ పెట్రో రేట్లు భగ్గు: క్రూడాయిల్ ధర తగ్గినా..
Related Posts:
ఆర్థిక వృద్ధి పడిపోవడానికి కారణం నీటి కాలుష్యమే కారణం: ప్రపంచబ్యాంకు నివేదికవాషింగ్టన్ : ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి తగ్గిపోతోందంటే అందుకు కారణం నీటి కాలుష్యమే అని ఓ నివేదికలో తెలిపింది ప్రపంచబ్యాంకు. చాలా దేశాల్లో ఆర్థికవృ… Read More
నాస్తికుడే దేవుడయ్యాడు...! దళితులకు రిజర్వేషన్లు కల్పించాడని.. కరుణానిధికి గుడి..తమిళనాడులో విగ్రహారాధన మామూలే బతికున్న మనుష్యులకే ఆలయాలు నిర్మించిన ఘనత తమిళనాడు ప్రజలకే చెల్లుతుందనడంలో సందేహం లేదు.. ఇప్పటికే పలువురి నేతలకు,సినిమా … Read More
ఎన్సీపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్పై ఆర్థిక నేరాల విభాగం కేసు, మరో 69 మందిపై కూడా..ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్సీపీ మరో దెబ్బ తగలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన కీలక నేతలు అధికార బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ … Read More
అవినీతీ ఆరోపణలపై అధికారుల చేత వివరణ ఇప్పించడం ఎందుకు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్ తన గళాన్ని పెంచారు. విద్యుత్ ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయిన లక్ష్మణ్… Read More
బార్ అండ్ రెస్టారెంట్ గా మారనున్న జనసేన ఆఫీసు..! గుంటూరులో చోటు చేసుకోబోతున్న ఘటన..!!అమ్మో..! రాజకీయాల్లోనే కాదు రాజకీయ కార్యాలయాల్లో కూడా ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. జనసేన పార్టీ కి సంబందించిన కార్యాయలంలో కూడా ఇలాంటి మార్పులే చో… Read More
0 comments:
Post a Comment