తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్ తన గళాన్ని పెంచారు. విద్యుత్ ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయిన లక్ష్మణ్, రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలు చేయడంతో ,ప్రభుత్వం స్పందించింది. లక్ష్మణ్ ఆరోపణలపై ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావు వివరణ ఇచ్చారు. దీంతో సీబీఐ విచారణకైనా సిద్దమేనని ఆయన సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలోనే లక్ష్మణ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31WIsJA
అవినీతీ ఆరోపణలపై అధికారుల చేత వివరణ ఇప్పించడం ఎందుకు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
Related Posts:
ఏపీ కొత్త గవర్నర్గా బిశ్వభూషణ్ హరి చందన్: తెలంగాణకు నరసింహన్ : నియామకం వెనుక వ్యూహం.కొద్ది రోజులుగా ఊహిస్తున్నట్లుగానే ఏపీకి కొత్త గవర్నర్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్ర గవర్నర్గా ఉన్న నరసింహన్ను తెలంగాణ… Read More
యూపీకి సింగ్, మహారాష్ట్రకు పాటిల్.. బీజేపీ కొత్త బాస్ల నియామకంన్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ .. పార్టీ బలోపేతంపై ఫోకస్ చేసింది. మరికొద్ది నెలల్లో ఎన్నికలు ఉన్న మహారాష్ట్రలో పార్టీ పరి… Read More
పార్లమెంట్ కు డుమ్మా కొట్టొద్దు..! కోరం ఉంటేనే సభ రసవత్తరంగా ఉంటుందన్న మోదీ..!!ఢిల్లీ/హైదరాబాద్ : శాసనాలు చేసే చట్ట సభలకు ప్రజా ప్రతినిధులు డుమ్మా కొడితే ఎబ్బెట్టుగా ఉంటుందని, అలా కాకుండా సభ్యులందరూ చట్టసభలకు హాజరైతే ఆ మజా వేరుంట… Read More
చంద్రబాబుకు వంత పాడుతున్న బీజేపీ: వైఎస్ జగన్కు వార్నింగ్!అమరావతి: భారతీయ జనతాపార్టీ రాష్ట్ర శాఖ నాయకులు కొన్ని కీలక విషయాల్లో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి వంత పా… Read More
సర్వే సత్యాలు: వివాదాలకు కేరాఫ్గా ఉండే ట్రంప్ దొరకు ట్విటర్లో యమ ఫాలోయింగ్..!అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్కువగా తన వివాదాస్పద వ్యాఖ్యలతోనే వార్తల్లో నిలుస్తూ ఉంటారు. చాలామంది విదేశీయులు ఆయనంటే కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్… Read More
0 comments:
Post a Comment