Monday, August 26, 2019

ఎన్సీపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌పై ఆర్థిక నేరాల విభాగం కేసు, మరో 69 మందిపై కూడా..

ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్సీపీ మరో దెబ్బ తగలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన కీలక నేతలు అధికార బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్సీపీ ముఖ్య నేత, మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌పై ఆర్థిక నేరాల వింగ్ పోలీసులు కేసు నమోదు చేయడం కలకలం రేపుతోంది. ఆయనతోపాటు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U3mZfj

Related Posts:

0 comments:

Post a Comment