అమరావతి : ఆంధ్రప్రదేశ్లో రీ పోలింగ్ నిర్వహించే స్థానాలపై స్పష్టత వచ్చింది. మొత్తంగా 5 చోట్ల రీ పోలింగ్ నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. అయితే ఎన్నికలు నిర్వహించే తేదీలను మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఇక్కడే రీ పోలింగ్తొలివిడత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏపీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2V929Ok
ఏపీలో ఐదుచోట్ల రీ పోలింగ్ : తేదీలపై రాని క్లారిటీ
Related Posts:
ఆన్ లైన్ లో 4 క్లాసులు చాలు.. ఒక్కోటి 45 నిమిషాలు దాటొద్దు.. కేంద్రం కీలక మార్గదర్శకాలు..కరోనా మహమ్మారి విజృంభణ ఇంకా తగ్గలేదు. మూడు నెలలుగా స్కూళ్లు, కాలేజీలు, వర్సిటీలు ఎక్కడికక్కడే మూతపడి ఉన్నాయి. విద్యా సంవత్సరం ఇంకా మొదలు కాలేదని ప్రభు… Read More
‘గాంధీ’లో కరోనా పరీక్షలు ఎందుకు చేయడంలేదు: ఆ ఆస్పత్రులపై చర్యలేవీ?: హైకోర్టుహైదరాబాద్: తెలంగాణ హైకోర్టు మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. గాంధీ ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేయకపోవడమేంటని ప్రశ్నించింది. కరోనా పరీ… Read More
దేశంలో కరోనాకు 24వేల మంది బలి.. ఒక్కరోజే 30వేలు.. మళ్లీ లాక్ డౌన్.. వైరల్ ఫీవర్స్ వణుకు..కంటికి కనిపించని కరోనా వైరస్ ప్రపంచానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మరణాల రేటు తక్కువే అయినా, ప్రజల్ని తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తూ పాండమిక్ త… Read More
దక్షిణ చైనా సముద్రం వివాదం ఏంటి..? డ్రాగన్ కంట్రీపై అమెరికా ఆగ్రహం..వాట్ నెక్ట్స్ ?దక్షిణ చైనా సముద్రంలో చైనా పెత్తనం సహించరానిదని అది పూర్తిగా అక్రమం అని అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణ చైనా సమ… Read More
ఆ పథకానికి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరు- టీడీపీ విచిత్ర డిమాండ్- ఎందుకో తెలిస్తే షాక్...ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సర్కారు విధానాలపై పోరాటం చేస్తున్న విపక్ష టీడీపీ... పలు సందర్భాల్లో ప్రజోపయోగ కార్యక్రమాలపై కూడా విమర… Read More
0 comments:
Post a Comment