గోదావరిఖని : టోర్నడోలు .. అంటే భారీ సుడిగాలులు. వీటి ధాటికి ఏమైనా కొట్టుకొనిపోవాల్సిందే. ఎక్కువగా అమెరికా, విదేశాల్లో చూస్తుంటాం. కానీ మనదేశంలో టోర్నడోలు చాలా అరుదు. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలో .. ఆ మధ్య కరీంనగర్ ఎల్ఎండీ డ్యాం వద్ద కూడా టోర్నడో రావడం కలకలం రేపింది. ఈ ఘటనలు మరచిపోకముందే గోదావరిఖని నడిబొడ్డున
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2V3A2QD
సింగరేణి స్టేడియంలో టోర్నడో : భయాందోళనకు గురైన స్థానికులు
Related Posts:
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా: బీజేపీలోకి మాజీ మంత్రి చంద్రశేఖర్, ముహూర్తం ఖరారుహైదరాబాద్: తెలంగాణ భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లోకి వలసలు పెరుగుతున్నాయి. తాజాగా, మాజీ మంత్రి, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చంద్రశేఖర్ కాంగ్రెస్ పా… Read More
సంక్రాంతి ఎఫెక్ట్... హైదరాబాద్లో కిక్కిరిసిన బస్టాండ్లు,రైల్వే స్టేషన్లు.. మరో రెండు స్పెషల్ ట్రైన్స్సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్లో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. పండుగకు జనం సొంతూళ్ల బాట పట్టడంతో సికింద్రాబాద్,నాంపల్లి,కాచి… Read More
Sabarimala: శబరిమల మకరవిలక్కు, తిరుణాభరణం ఊరేగింపు ప్రారంభం, సంక్రాంతికి సన్నిధానంలో !శబరిమల/కొచ్చి: పవిత్ర పుణ్యక్షేత్రం అయిన శబరిమల అయ్యప్పస్వామి సన్నిధానంలో మకరవిలక్కు ఉత్సవాల్లో భాగంగా అయ్యప్పస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నార… Read More
డీల్ కుదిరింది: బ్రెజిల్కు భారత్ బయోటెక్ కోవాగ్జిన్ వ్యాక్సిన్న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో అల్లాడిపోతున్న బ్రిజెల్ దేశానికి భారత్ నుంచి టీకా వెళ్లనుంది. ఇప్పటికే మనదేశ ఫార్మా సంస్థలతో బ్రెజిల్ సంప్రదింపులు జరిపిం… Read More
హైకోర్టు అనుకూలం!: జగన్ ముహూర్తం -విశాఖకు రాజధాని తరలింపు -తేల్చేసిన సర్కారు సలహాదారురాష్ట్రానికి మూడు రాజధానుల అంశం.. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు, సమీకరణలను పూర్తిగా మార్చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ… Read More
0 comments:
Post a Comment