Wednesday, April 17, 2019

వెల్లూరు ఎన్నిక రద్దు : సీఈసీ సిఫారసుకు రాష్ట్రపతి ఓకే, కోర్టును ఆశ్రయిస్తామన్న డీఎంకే

    న్యూఢిల్లీ : తమిళనాడులోని వెల్లూరు లోక్ సభ నియోజకర్గానికి రేపు జరుగాల్సిన ఎన్నిక రద్దయ్యింది. వెల్లూరులో ఎన్నిక రద్దు చేయాలని ఎన్నికల సంఘం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రతిపాదించింది. ఎన్నికల వేళ భారీగా నగదు పట్టుబడటంతో ఈసీ ప్రతిపాదనకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. దీంతో వెల్లూరులో రేపు లోక్ సభ ఎన్నిక జరగదని సీఈసీ వర్గాలు స్పష్టంచేశాయి.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KG3ecy

Related Posts:

0 comments:

Post a Comment