అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా 10వేల కంటే తక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయి. అంతేగాక, ఎక్కువ మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకుంటున్నారు. గత 24 గంటల్లో కూడా రాష్ట్రంలో 10వేల కంటే తక్కువ కేసులే నమోదయ్యాయి. తాజా కేసుల కంటే కూడా రికవరీ ఎక్కువగా ఉండటం గమనార్హం. బేజారెత్తిస్తోన్న కరోనా: వర్షాలకు తోడుగా వైరస్: సీజనల్ వ్యాధులు: తెలంగాణపై ముప్పేటదాడి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kAVuWw
Sunday, September 20, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment