అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా 10వేల కంటే తక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయి. అంతేగాక, ఎక్కువ మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకుంటున్నారు. గత 24 గంటల్లో కూడా రాష్ట్రంలో 10వేల కంటే తక్కువ కేసులే నమోదయ్యాయి. తాజా కేసుల కంటే కూడా రికవరీ ఎక్కువగా ఉండటం గమనార్హం. బేజారెత్తిస్తోన్న కరోనా: వర్షాలకు తోడుగా వైరస్: సీజనల్ వ్యాధులు: తెలంగాణపై ముప్పేటదాడి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kAVuWw
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: కోలుకుంటున్నవారే ఎక్కువ, జిల్లాల వారీగా..
Related Posts:
శ్వాసనాళంలో విజిల్... 20 ఏళ్లుగా... ఎట్టకేలకు సర్జరీ ద్వారా తొలగించిన వైద్యులు...కేరళకు చెందిన ఓ మహిళ గత 20 ఏళ్ల నుంచి దగ్గు సమస్యతో బాధపడుతోంది. ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య ఎక్కువగా వేధిస్తోంది. ఎన్ని మందులు వాడినా ఆమెకు దగ్గు నయం … Read More
కుప్పం కోటపై వైసీపీ జెండా: టీడీపీకి అందనంతగా: పార్టీలకు అతీతంగా పథకాల ఎఫెక్ట్?చిత్తూరు: మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టీ చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం మీదే నిలిచింది. తెలుగుదేశం పార్… Read More
లాయర్ దంపతుల హత్య : ఆ వివాదాలే కారణమా...? గుంజపడుగులో భారీ బందోబస్తు...పెద్దపల్లి జిల్లా సెంటినరీ కాలనీ సమీపంలో జరిగిన లాయర్ దంపతుల హత్య రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తోంది. పట్టపగలు.. నడిరోడ్డుపై.. వాహనదారులు చూస్తుండగానే … Read More
రేషన్ వాహనాలపై పట్టు వీడని నిమ్మగడ్డ- సింగిల్ జడ్డి తీర్పుపై డివిజన్ బెంచ్లో సవాల్ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. దీని తర్వాత మున్సిపల్ ఎన్నికలు కూడా ఉన్నాయి. మార్చి 14తో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగియబోతోంది.… Read More
నాసా మరో అద్భుతం..ఆస్ట్రోబయాలజీ: అంగారకుడిపై సూక్ష్మజీవులు: మార్స్పై దిగిన రోవర్వాషింగ్టన్: అమెరిా అంతరిక్ష పరిశోధనా సంస్థ.. నాసా మరో అద్భుతాన్ని సృష్టించింది. అంగారకుడిపై సూక్ష్మ జీవులను గుర్తించడానికి చేపట్టిన సరికొత్త ప్రయోగాన్… Read More
0 comments:
Post a Comment