Sunday, September 20, 2020

ఆ బిల్లులపై సంతకాలు చేయొద్దు: రాష్ట్రపతికి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ వినతి

చండీగఢ్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు ఆమోద ముద్ర వేయొద్దని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ను శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ విజ్ఢప్తి చేశారు. రెండు వ్యవసాయ బిల్లులు పార్లమెంట్ ఆమోదం పొందిన నేపథ్యంలో ఆ బిల్లులను వెనక్కి పంపాలని కోరారు. రైతు చేతికి అధికారం: మద్దతు ధర కొనసాగింపు: వ్యవసాయ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RHQnan

Related Posts:

0 comments:

Post a Comment