రంగారెడ్డి : ప్రజల సంక్షేమం కోసం పనిచేయాల్సిన ప్రభుత్వ అధికారులు దొంగల్లా మారారు. ప్రభుత్వ నిధులను పక్క దారి పట్టించి అందినకాడికి దోచుకున్నారు. ఉపాధి హామీ నిధులను అధికారులు అడ్డగోలుగా బొక్కేసిన వైనం రంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. పనులు పూర్తి చేయకుండానే దొంగ బిల్లులు పెట్టుకుని లక్షలాది రూపాయలు హాంఫట్ అనిపించారు. చివరకు గ్రామస్థులు, రైతులు ఈ బాగోతంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nO3Q4X
Friday, September 27, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment