Tuesday, March 23, 2021

అంటీలియా కుట్ర- ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌లో ప్రకంపనలు-భారీగా బదిలీలు

ముంబైలో రిలయన్స్‌ అధినేత ముకేష్‌ అంబానీ నివాసం అంటీలియా వద్ద పేలుడు పదార్దాలున్న ఎస్వీయూను ఉంచిన కేసు ముంబై పోలీసు క్రైమ్‌ బ్రాంచ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు అధికారుల పేర్లు మీడియాలో రావడం, ప్రజల్లోనూ విమర్శలు మొదలు కావడంతో ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌లో భారీగా బదిలీలు చోటు చేసుకుంటున్నాయి. అంటీలియా కుట్ర కేసులో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31fwUCK

Related Posts:

0 comments:

Post a Comment