Sunday, October 6, 2019

ఇక మెహబూబా వంతు.. అధినేతతో పది మంది సభ్యుల భేటీ, స్థానిక సమరంపై డిస్కస్..

జమ్ముకశ్మీర్ విభజన తర్వాత రాజకీయ నేతలను గృహ నిర్భందించిన సంగతి తెలిసిందే. జమ్ముకశ్మీర్, లడాఖ్ కేంద్రపాలిత ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల నగారా మోగంతో రాజకీయ నేతల గృహ నిర్బంధం నుంచి విముక్తి చేసేందుకు కశ్మీర్ ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఇవాళ నేషనల్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకులు ఫరూక్ అబ్దుల్లాను ఆ పార్టీ ప్రతినిధులు బృందం కలిసింది. తర్వాత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Iu9QHv

0 comments:

Post a Comment