లాక్డౌన్ ఎగ్జిట్ స్ట్రాటజీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మల్లగుల్లాలు పడుతున్నవేళా, కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉన్నది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1396 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 27,892కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వైరస్ బాధితుల గుర్తింపులో కీలకమైన ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ పై ఇండియన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KD1jmj
కరోనా: 24 గంటల్లో 1,396 కొత్త కేసులు.. చైనా కిట్స్ వాడొద్దన్న ఐసీఎంఆర్.. కేంద్రం తాజా ప్రకటనలివి..
Related Posts:
నాగుల పంచమి రోజున... బాసర సరస్వతి ఆలయంలో కొండ చిలువ కలకలం...నిర్మల్ జిల్లా బాసరలో ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయంలో శనివారం(జూలై 25) కొండచిలువ కలకలం సృష్టించింది. ఆలయంలో గల అక్షరాభ్యాస మంటపం ప్రధాన ద్… Read More
62 ఏళ్ల వృద్దురాలికి వేధింపులు... ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడిపై పోలీసులకు ఫిర్యాదు...అపార్ట్మెంటులోని పార్కింగ్ స్థలానికి సంబంధించి తలెత్తిన ఓ వివాదంలో 62 ఏళ్ల వృద్దురాలు ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడు డా.సుబ్బయ్య షణ్ముగంపై పోలీసులకు ఫిర్యా… Read More
Coronavirus: సీఎంకు కరోనా పాజిటివ్, మంత్రులతో మీటింగ్, టెస్ట్ లకు క్యూ, ఐఏఎస్, ఐపీఎస్ లు !భోపాల్/ న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలను గడగడాలిస్తున్న కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి మాజీ ప్రధానులు, మంత్రులు, ఎమ్మెల్యేలను వదలడం లేదు. ఇప్పుడు మధ్యప్రదే… Read More
మాజీమంత్రి పరిటాల సునీతకు పితృవియోగం, కొండంత అండను కోల్పోయిన కుటుంబం, నారా లోకేశ్..టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి పరిటాల సునీతకు పితృవియోగం కలిగింది. ఆమె తండ్రి ధర్మవరపు కొండన్న శనివారం ఉదయం చనిపోయారు. గత కొద్దిరోజులుగా ఆయన అనారోగ్యం… Read More
అమెరికా బాటలోనే మిత్రులు... చైనాపై పోరులో భారత్ కు బాసట.. తాజాగా ఇజ్రాయెల్..చైనాతో సరిహద్దు వివాదాల తర్వాత వేగంగా అడుగులు వేస్తున్న భారత్.. అమెరికా సాయంతో సైనిక సంపత్తిని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీనికి అమెరికా మిత… Read More
0 comments:
Post a Comment