Sunday, May 16, 2021

రఘురామ వివాదం: జగన్‌పై మోదీకి ఫిర్యాదు -జీజీహెచ్‌లో ఎంపీకి 18 రకాల టెస్టులు -సుప్రీం ఏం చెబుతుందో

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విద్రోహ చర్యలకు పాల్పడిన ఆరోపణలపై అరెస్టయిన నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఆదివారం వైద్య పరీక్షలు నిర్వహించారు. విజయవాడలోని ప్రఖ్యాత రమేశ్ ఆస్పత్రిలో టెస్టులు చేయాలని కోర్టు ఆదేశించినా, జగన్ సర్కారు మాత్రం ఎంపీని గుంటూరు గవర్నమెంట్ ఆస్పత్రికే తీసుకెళ్లింది. మరోవైపు ఈ వివాదంలో కేంద్రం జోక్యాన్ని కోరుతూ రఘురామ కుటుంబం ఢిల్లీ పెద్దలను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3buDKd6

Related Posts:

0 comments:

Post a Comment