ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విద్రోహ చర్యలకు పాల్పడిన ఆరోపణలపై అరెస్టయిన నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఆదివారం వైద్య పరీక్షలు నిర్వహించారు. విజయవాడలోని ప్రఖ్యాత రమేశ్ ఆస్పత్రిలో టెస్టులు చేయాలని కోర్టు ఆదేశించినా, జగన్ సర్కారు మాత్రం ఎంపీని గుంటూరు గవర్నమెంట్ ఆస్పత్రికే తీసుకెళ్లింది. మరోవైపు ఈ వివాదంలో కేంద్రం జోక్యాన్ని కోరుతూ రఘురామ కుటుంబం ఢిల్లీ పెద్దలను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3buDKd6
రఘురామ వివాదం: జగన్పై మోదీకి ఫిర్యాదు -జీజీహెచ్లో ఎంపీకి 18 రకాల టెస్టులు -సుప్రీం ఏం చెబుతుందో
Related Posts:
ఉత్కంఠగా మహారాష్ట్ర రాజకీయాలు.. మరోసారి బీజేపీ కోర్ కమిటీ భేటీమహారాష్ట్ర రాజకీయాలు క్షణ క్షణం మారుతున్నాయి. బీజేపీ-శివసేన మధ్య సీఎం సీటు మధ్య మాటలయుద్ధానికి దారితీయడంతో.. తెరపైకి కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి వచ్చింది.… Read More
అయోధ్య తీర్పుపై రిటైర్డ్ జడ్డి అసంతృప్తి... మైనారీలకు న్యాయం జరగలేదన్న గంగూలీఅయోధ్య వివాదంపై సుప్రీం ధర్మాసం వెలువరించిన తీర్పుపై మరో సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. వివాదస్పద స్థలాన్ని రామజన్మ న్యాస్కు… Read More
జగన్ గారూ! మీ ధన దాహానికి అడ్డేలేదా? విజనరీ లీడర్కి, పాయిజన్ లీడర్కి తేడా ఇదే..: లోకేష్ నిప్పులుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మాజీ మంత్రి, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన… Read More
128 అడుగుల ఎత్తు..212 పిల్లర్లు..5 ప్రవేశాలు: 4ఏళ్ల సమయం: అయోధ్య రామ మందిరానికి వీహెచ్పీ ప్రణాళిక..!సుప్రీంతీర్పుతో ఇప్పుడు అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఎలా ఉండబోతోందనే చర్చ మొదలైంది. అయోధ్య రామ మందిరం కోసం తొలి పోరాటం చేసిన విశ్వహిందూ పరిషత్ ఇప్పటికే… Read More
ayodhya verdict:అయోధ్య తీర్పుపై అద్వానీ హర్షం, రథయాత్రతో తెరపైకి మందిర నిర్మాణం..అయోధ్య వివాదాస్పద భూమి రామజన్మభూమికి సుప్రీంకోర్టు ఇవ్వడంపై బీజేపీ అగ్రనేత అద్వానీ హర్షం వ్యక్తం చేశారు. రామజన్మభూమికి వివాదాస్పద 2.77 ఎకరాలు అప్పగించ… Read More
0 comments:
Post a Comment