అయోధ్య వివాదాస్పద భూమి రామజన్మభూమికి సుప్రీంకోర్టు ఇవ్వడంపై బీజేపీ అగ్రనేత అద్వానీ హర్షం వ్యక్తం చేశారు. రామజన్మభూమికి వివాదాస్పద 2.77 ఎకరాలు అప్పగించడం ఆనందంగా ఉందన్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న అయోధ్య భూ వివాదం సమసిపోయినట్టేనని పేర్కొన్నారు. Ayodhya Verdict:కాలక్రమంలో అయోధ్య ,నాటి నుంచి నేటి వరకు (ఫోటోలు) అయోధ్యలో వివాదాస్పద భూమిని రామ జన్మభూమికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2qDODVk
Saturday, November 9, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment