Sunday, November 10, 2019

ఉత్కంఠగా మహారాష్ట్ర రాజకీయాలు.. మరోసారి బీజేపీ కోర్ కమిటీ భేటీ

మహారాష్ట్ర రాజకీయాలు క్షణ క్షణం మారుతున్నాయి. బీజేపీ-శివసేన మధ్య సీఎం సీటు మధ్య మాటలయుద్ధానికి దారితీయడంతో.. తెరపైకి కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి వచ్చింది. ప్రభుత్వ ఏర్పాటు కోసం తమను ఆహ్వానించాలని గవర్నర్‌ను ఎన్సీపీ కోరింది. దీంతో బీజేపీ ఆత్మరక్షణ ధోరణిలో పడిపోయింది. ఇప్పటికే కోర్ కమిటీలో చర్చించిన బీజేపీ.. సాయంత్రం మరోసారి సమావేశమవ్యాలని నిర్ణయించింది. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NzoQHa

Related Posts:

0 comments:

Post a Comment