మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. విపరీతంగా పెరుగుతున్న కేసులతో అప్రమత్తమైన ప్రభుత్వం కరోనా కట్టడి చర్యలకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇదే సమయంలో తాజాగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో కరోనా కలకలం రేగింది. ఇప్పటికే పలువురు సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లుగా తెలుస్తుంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లోని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uT21AN
విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ లో కరోనా కలకలం: సిబ్బందికి కరోనా, డైలమాలో కౌన్సిల్ సమావేశం
Related Posts:
నా కొడుకు దేశం కోసం చనిపోవడం గర్వంగా ఉంది.. కన్నతల్లిగా బాధే కదా: కల్నల్ మాతృమూర్తి మంజులభారత్ - చైనా సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో రెండు దేశాలకు మధ్య జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు చనిపోయారు. ఆయనతోపాటు మరో… Read More
Coronavirus: విదేశీ తబ్లీగి జమాత్ సభ్యులపై క్రిమినల్ కేసులు, వాళ్లను దేశం దాటించండి, హైకోర్టు ఆర్డర్చెన్నై/న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలను ఫుట్ బాల్ ఆడుకుంటున్న కరోనా వైరస్ (COVID 19) భారత్ ను వదిలిపెట్టడం లేదు. భారత్ లో కరోనా వైరస్ కు హాట్ స్పాట్ కు కారణ… Read More
ఆ ఎమ్మెల్యేకూ కరోనా పాజిటివ్: క్లారిటీ ఇచ్చిన పద్మాదేవేందర్ రెడ్డిహైదరాబాద్/మెదక్: తెలంగాణలో పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కరోనా బారినపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని తప్పుడు వార్తలు కూడా సోషల్ మీడియాలో ప్ర… Read More
పందులే గుంపులుగా.. వారంతా రాజీనామా చేయాలి! జగన్ ఇంటికి వెళ్లకుంటే..అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి సొంత పార్టీ నేతలపై తీవ్రస్తాయిలో విరుచుకుపడ్డారు. బతిమాలితేనే తాను వైసీపీల… Read More
అత్త తల నరికి, టవల్ లో మూటకట్టి ... తాపీగా తీసుకెళ్ళిన అల్లుడు .. కారణం ఇదే !!ఓ అల్లుడు పిల్లనిచ్చిన అత్త తల నరికాడు. అత్యంత దారుణంగా అత్తను హతమార్చాడు. తమ కుమార్తె చనిపోవడానికి అత్త చేతబడి చేసిందని అనుమానించిన అల్లుడు అత్యంత పా… Read More
0 comments:
Post a Comment