Thursday, April 15, 2021

విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ లో కరోనా కలకలం: సిబ్బందికి కరోనా, డైలమాలో కౌన్సిల్ సమావేశం

మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. విపరీతంగా పెరుగుతున్న కేసులతో అప్రమత్తమైన ప్రభుత్వం కరోనా కట్టడి చర్యలకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇదే సమయంలో తాజాగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో కరోనా కలకలం రేగింది. ఇప్పటికే పలువురు సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లుగా తెలుస్తుంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లోని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uT21AN

Related Posts:

0 comments:

Post a Comment