బెంగళూరు: మా సమస్యలు పరిష్కరించకుంటే త్వరలో జరుగనున్న ఉప ఎన్నికలను బహిష్కరిస్తామని పోలీసులు పరోక్షంగా ఒత్తిడి చేస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు లేఖ రాయడంతో కలకలం రేపింది. పోలీసులు ఏకంగా సీఎం యడియూరప్ప, హోం మంత్రి బసవరాజ్ బోమ్మయ్ కు లేఖ రాయడంతో బీజేపీ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. రోడ్లలో భారీ గుంతలు, ప్రధానికి లేఖ, అమ్మాయితో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XCR8nD
ఉప ఎన్నికలు బహిష్కరిస్తామని సీఎంకు లేఖ రాసిన పోలీసులు, తలనొప్పి, రైట్ టైంలో ఝలక్!
Related Posts:
Kim jong Un ఫోటోలన్నీ ఫేక్ :కోమాలో కిమ్..? చైనా నుంచే సమాచారం..అందుకే సోదరికి కీలక బాధ్యతలుఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్కు ఏమైంది..? గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యం పాలయ్యారని జాతీయ అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక కిమ్ అదృ… Read More
మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు ఊరట - ఎట్టకేలకు షరతులతో బెయిల్...వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు ఎట్టకేలకు ఊరట లభించింది. ఈ కేసులో బెయిల్ కోసం ఆయన చేస్తున… Read More
రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ సీనియర్ నేత ప్రశంసల వర్షం..ఆసక్తికర చర్చకాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి పై శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ ప్రశంసల జల్లు కురిపించటం తెలం… Read More
ఏఐసీసీ అధ్యక్షులుగా గాంధీ కుటుంబమే కొనసాగాలి ..తెలంగాణా కాంగ్రెస్ నేతల అభిప్రాయంఏఐసీసీ అధ్యక్షులుగా గాంధీ కుటుంబమే కొనసాగాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోనియా గాంధీ , రాహుల్ గాంధీ నాయకత్వం ప… Read More
చైనా - ఇండియా మధ్య యుద్ధ మేఘాలు.. చైనాపై సైనిక చర్యకు సిద్ధం అంటున్న ఇండియన్ ఆర్మీ చీఫ్భారత్ చైనా సరిహద్దులను ఉద్రిక్త వాతావరణ ఇంకా అలాగే ఉంది. ఉత్తర లడఖ్ లోని పాంగాంగ్ త్సో సరస్సు ప్రాంతంలో చైనా దళాలు వెనక్కి తగ్గకుండా అతిక్రమణలకు పాల్ప… Read More
0 comments:
Post a Comment