Tuesday, November 19, 2019

హిందూత్వంను దేశంలో తొలుత టచ్‌ చేసిందే మేము: బీజేపీపై శివసేన ఫైర్

ముంబై: ఎన్డీయేకు శివసేన కటీఫ్ చెప్పిన తర్వాత రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తాజాగా శివసేన మాతృపత్రిక సామ్నాలో ఆ పార్టీ బీజేపీని దుమ్మెత్తి పోసింది. ఈ రోజు బీజేపీ మాట్లాడుతున్న హిందూత్వం దేశభక్తి అనే పదాలు ఎలా వచ్చాయో శివసేన పార్టీ సామ్నా పత్రిక ద్వారా తెలియచెప్పే ప్రయత్నం చేసింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34dPdYM

Related Posts:

0 comments:

Post a Comment