కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్ నుంచి వచ్చే విమానాలపై హాంకాంగ్ నిషేధం విధించింది. భారత్తో పాటు ఆసియాలోని పాకిస్తాన్,ఫిలిప్పీన్స్ విమానాలపై కూడా నిషేధించింది. ఏప్రిల్ 20 నుంచి రెండు వారాల పాటు ఈ మూడు దేశాలకు విమాన రాకలపై నిషేధం ఉంటుందని తెలిపింది. అంతేకాదు,ఆయా దేశాల్లో రెండు గంటలు కరోనా విషయంలో ప్రస్తుతం ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3du8XhU
భారత్ నుంచి వచ్చే విమానాలపై హాంకాంగ్ నిషేధం... ఏప్రిల్ 20 నుంచి 2 వారాల పాటు...
Related Posts:
విషాదం: పెళ్లైన ఏడు రోజులకే నవవధువు ఆత్మహత్య, వరుడు కన్నీరుమున్నీరుతూర్పుగోదావరి: జిల్లాలోని సామర్లకోట మండలం మేడపాడు, కోరుకొండ మండలం గాదరాడలో విషాదం నెలకొంది. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఏడు రోజులకే నవ వధువు ఆత్మహత్యక… Read More
నేడు విజయవాడకు పవన్ కళ్యాణ్ .. వరుస మీటింగ్స్ తో బిజీ బిజీ.. మళ్ళీ సర్కార్ పై సమరభేరి !!జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ పార్టీ కార్యకలాపాలలో బిజీ కానున్నారు. కోవిడ్ బారిన పడిన తర్వాత పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న జనసేనాని పార్టీ శ్ర… Read More
మోదీ మార్కు మరో మార్పు: కేబినెట్ విస్తరణ వేళ కేంద్రంలో కొత్తగా సహకార శాఖ ఏర్పాటు, ఇదీ లక్ష్యంకట్టడాల నుంచి కరెన్సీ నోట్ల దాకా, సంస్థల నుంచి శాఖల దాకా ప్రతిదాంట్లోనూ కాంగ్రెస్ మార్కును వదిలించుకుంటూ కొత్త మార్పులు చేయడం ప్రధాని మోదీకి బాగా అలవా… Read More
అమెరికా పారిపోయినా, భారత్ నిలబడే -అఫ్గానిస్థాన్లో ఎంబసీ మూయలేదు, కాబూల్లో సేవలు కొనసాగింపుభారత్ తో సరిహద్దులు పంచుకునే అఫ్గానిస్థాన్ లో పరిస్థితులు మళ్లీ అల్లకల్లోలంగా మారాయి. గెలవలేని యుద్ధాన్ని 20 ఏళ్లపాటు కొనసాగించిన అమెరికా.. ఎట్టకేలకు… Read More
క్లైమాక్స్ కు అమరావతి దర్యాప్తు- అసైన్డ్ స్కాంపైనే వైసీపీ ఆశలు-నారాయణకు ఉచ్చు ?ఏపీలో రాజధాని అమరావతి ప్రకటన, నిర్మాణం నేపథ్యంలో చోటు చేసుకుందని చెబుతున్న భూముల కుంభకోణంపై సీఐడీ దర్యాప్తు తుది దశకు చేరుకుందని వైసీపీ సర్కారు ప్రకటి… Read More
0 comments:
Post a Comment