Sunday, April 18, 2021

భారత్ నుంచి వచ్చే విమానాలపై హాంకాంగ్ నిషేధం... ఏప్రిల్ 20 నుంచి 2 వారాల పాటు...

కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్‌ నుంచి వచ్చే విమానాలపై హాంకాంగ్ నిషేధం విధించింది. భారత్‌తో పాటు ఆసియాలోని పాకిస్తాన్‌,ఫిలిప్పీన్స్‌ విమానాలపై కూడా నిషేధించింది. ఏప్రిల్ 20 నుంచి రెండు వారాల పాటు ఈ మూడు దేశాలకు విమాన రాకలపై నిషేధం ఉంటుందని తెలిపింది. అంతేకాదు,ఆయా దేశాల్లో రెండు గంటలు కరోనా విషయంలో ప్రస్తుతం ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3du8XhU

Related Posts:

0 comments:

Post a Comment