Saturday, April 24, 2021

మొన్న ధూలిపాళ్ల నరేంద్ర.. నేడు పల్లా శ్రీనివాస్ టార్గెట్: విశాఖలో హైటెన్షన్: టీడీపీ నేతలు ఫైర్

విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‎‌కు జగన్ సర్కార్ షాకిచ్చింది. ఆయనకు చెందిన భవనాన్ని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అర్ధరాత్రి కూల్చివేశారు. దీనితో విశాఖపట్నం, గాజువాకల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటికే టీడీపీకే చెందిన గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూలిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేయడం పట్ల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eAeinw

0 comments:

Post a Comment