విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్కు జగన్ సర్కార్ షాకిచ్చింది. ఆయనకు చెందిన భవనాన్ని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అర్ధరాత్రి కూల్చివేశారు. దీనితో విశాఖపట్నం, గాజువాకల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటికే టీడీపీకే చెందిన గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూలిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేయడం పట్ల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eAeinw
మొన్న ధూలిపాళ్ల నరేంద్ర.. నేడు పల్లా శ్రీనివాస్ టార్గెట్: విశాఖలో హైటెన్షన్: టీడీపీ నేతలు ఫైర్
Related Posts:
డాక్టర్గా మారిన ఇంజినీర్.. యువతులే టార్గెట్..! డేటింగ్ యాప్తో బ్లాక్ మెయిల్హైదరాబాద్ : ఇంజినీర్ డాక్టర్గా మారాడు. రెండు చేతులా సంపాదించడానికి కాదు. మోసం చేయడానికి అలా అయ్యాడు. ప్రైవేట్ సంస్థలో ఇంజినీర్ గా కొలువుచేస్తున్న స… Read More
దేశం విడిచి వెళ్లండి బంగ్లా నటుడికి కేంద్రం ఆదేశంఢిల్లీ: బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తున్న బంగ్లాదేశ్ నటుడు ఫిర్దోస్ అహ్మద్కు కేంద్రం నోటీసులు జారీ చేసింది. వెంటనే భారత్ … Read More
బీహెచ్ఈఎల్లో ఇంజనీర్ ట్రైనీ, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలప్రభుత్వ రంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా ఇంజినీర్ ట్రైనీ, ఎగ్జిక్యూటివ్ ట్రైయి… Read More
రిజిస్ట్రేషన్లు రద్దు చేసే అదికారం తహసిల్దారుకెక్కడిది..? ప్రభుత్వ ఉత్తర్యులను తప్పుబట్టిన హైకోర్ట్హైదరాబాద్ : మియాపూర్ భూ వ్యవహారం మరో సారి తెరమీదకు వచ్చింది. ఆ భూముల వ్యవహారంలో ప్రభత్వం వ్యవహరించిన తీరును ఆసాంతం హైకోర్ట్ తప్పుబట్టింది. భూమిపై ప్రభ… Read More
త్రిపుర తూర్పు లోక్ సభ ఎన్నిక వాయిదా .. ఎందుకంటేత్రిపుర తూర్పు లోక్ సభ నియోజకవర్గానికి జరగాల్సిన ఎన్నిక వాయిదా పడింది. ఏప్రిల్ 18న రెండోదశలో భాగంగా త్రిపుర(తూర్పు) లోక్సభ స్థానానికి జరగాల్సి ఎన్ని… Read More
0 comments:
Post a Comment